
లేటెస్ట్
చేపమందును ప్రజలు విశ్వాసంతో వేసుకుంటున్నరు : పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: చాలా కాలంగా చేపమందును ప్రజలు విశ్వాసంతో వేసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్
Read Moreరామోజీ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి
రామోజీ ఫిల్మింసిటీలోని తన నివాసంలో రామోజీ రావు భౌతిక కాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర
Read Moreఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్
పారిస్: స్పెయిన్ స్టార్&
Read MoreKamal, Pawan: సోదరా.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. పవన్ విజయంపై కమల్ కామెంట్స్
ఇటీవల ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. పోటీచేసిన 21 ఎ
Read Moreడీజిల్ ట్యాంకర్ బోల్తా
యాదగిరిగుట్ట, వెలుగు : ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో డీజిల్ కోసం జనం ఎగపడ్డారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపూర్
Read Moreమాజీ ఎమ్మెల్యే షకీల్కు సీఆర్పీసీ 41ఏ జారీచేసి దర్యాప్తు చేయండి
హైదరాబాద్, వెలుగు: బియ్యం అక్రమాలకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్&
Read Moreయాదగిరిగుట్టలో నేత్రపర్వంగా ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం ఆండాల్ అమ్మవారికి ఊంజల్సేవను ఆలయ అర్చకులు నేత్రపర్వంగా నిర్వహించారు. ప్ర
Read Moreఎంపీలను కలిసిన కైలాస్ నేత
మునుగోడు, వెలుగు : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పూర్ణ కైలాస్ నేత శుక్రవారం నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని
Read Moreవరి సాగు, ఉత్పత్తిలో తెలంగాణ నం.1
సన్నరకాల సాగును ప్రోత్సహిస్తున్నాం బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఇండియానే టాప్ ఎగుమతులు పెంచడాన
Read Moreచర్లలో క్షుద్ర పూజల కలకలం
భద్రాచలం, వెలుగు: చర్ల మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. స్థానిక సాయినగర్ కాలనీలోని ఓ ఇంటి ముందు శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి పసుపు, కుంకుమ
Read Moreఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ
డల్లాస్లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జూన్ 08వ తేదీన జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ కొట్టింది. మొదటగా టాస్ గెలిచి బౌలిం
Read Moreపాల్వంచలో స్వచ్ఛ ఆటోల అడ్డగింత
పాల్వంచ, వెలుగు: చెత్త తరలించే వాహనాలు తమ వీధుల నుంచి వెళ్లడంతో దుర్గంధం వ్యాపిస్తోందని స్వచ్ఛ ఆటోలను పాత పాల్వంచ గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు.
Read Moreఢిల్లీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి
ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. షాయం కృపా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల వ్యాపించి
Read More