
లేటెస్ట్
నాకు ముందే తెలుసు కిశోరీ భయ్యా.. ప్రియాంక గాందీ ట్విట్
ఉత్తరప్రదేశ్ అమేథీలో బీజేపీ అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన క
Read Moreమంచి చేసినా ఓడిపోయాం..ప్రతిపక్షంలో ఉండటం .. పోరాటం చేయడం కొత్త కాదు.. సీఎం జగన్
ఎన్నికల ఫలితాలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. ఇలాంటి ఫలితాలు ఊహించలేదన్నారు. సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇంటికే తీసుకెళ్లే విధంగా మా
Read Moreనైతికంగా ఇండియా కూటమి గెలిచింది: ఖర్గే
ఎన్నికల ఫలితాల వస్తున్న వేళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రెస్ మీట్ నిర్వహించారు. 232 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధ
Read MoreWest Bengal Lok Sabha elections: లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ తరపున ఈ మాజీ క్రికెటర్.. భారీ మెజ
Read Moreజేడీయూ, టీడీపీ పార్టీల మద్దతుపై రేపు మాట్లాడుతాం : రాహుల్ గాంధీ
రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ భ్రష్టుపట్టించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీలను సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్న
Read MoreNDA కూటమిలో కీలకం కానున్న నితీష్, చంద్రబాబు
లోక్ సభ ఎన్నికలు 2024 ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు కాస్త భిన్నంగా వస్తున్నాయి. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సర్వే సంస్థలు ఎన్డీయే 300లకు పైగా పార్లమెంట్
Read Moreకంటోన్మెంట్ కాంగ్రెస్ దే
13 వేల ఓట్ల మెజార్టీతో శ్రీగణేశ్ గెలుపు సికింద్రాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశ్ గెలుపొందారు. తన సమీప ప్రత్
Read Moreఏపీలో కూటమి గెలుపు జనం గెలుపు– నాగబాబు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-–జనసేన–-బీజేపీ కూటమి భారీ విజయాన్ని సాధించింది. ఊహించని రీతిలో విక్టరీ దిశగా సాగిపోతుంది. ఇక పిఠాపుర
Read Moreఔను.. వాళ్లిద్దరే కీలకం .. దేశం చూపు బాబు, నితీశ్ వైపు
16 స్థానాల్లో ముందున్న టీడీపీ 14 చోట్ల నితీశ్ సారథ్యంలోని జేడీయూ గెలుపు మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు ఎన్డీఏ కూటమికి ఉన్నది 294 ఇండ
Read Moreరాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీతో కుందురు రఘవీర్ రెడ్డి భారీ విజయం
నల్లగొండ జిల్లా : లోక్ సభ ఎన్నికలు 2024 రిజల్ట్స్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నల్గొండ నుంచి కుందురు రఘువీర్ గెలిచారు.
Read Moreఎన్నికల ఎదురుదెబ్బ చాలా నిరాశపరిచింది : కేటీఆర్
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి దిశగా అడుగులు వేస్తుంది. 17 లోక్ సభ స్థానాలకు గాను ఒక్కచోట కూడా బీఆర్ఎస్ ఆధిక్యం చూపలేక పోయింది. ఈ క్రమంలో
Read MoreV6 DIGITAL 04.06.2024 EVENING EDITION
దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఆ ఇద్దరు నేతలే కీలకం.. రాజకీయ జాతకం చెప్పనంటున్న వేణు స్వామి..ఎందుకంటే..? జబర్దస్త్ పిలుస్తోంది.. రా.. కదలిరా..! బండ్ల
Read Moreఏపీలో కూటమి హవా.. ప్రతిపక్ష హోదా కూడా రాని YSRCP
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీకి136, బీజేపీకి 8, జనసేన 21 సీట్లలో స్పష్టమైన ఆధిక్యతలు సాధించి కూటమి
Read More