లేటెస్ట్

నేషనల్ హైవే పనులు వేగవంతం చేస్తం : పాయల్​ శంకర్​

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: బోరజ్ నుంచి బేల మండల సరిహద్దుల్లోని మహారాష్ట్ర వరకు చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే పాయల్

Read More

లింగంపేట మండలం టెన్త్ టాపర్లకు సన్మానం

లింగంపేట, వెలుగు : లింగంపేట మండలం కొర్పోల్​ గ్రామానికి చెందిన పలువురు టెన్త్ స్టూడెంట్లను ఆదివారం ప్రేరణ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సత్కరించారు. పదో త

Read More

మంచిర్యాలలో ముగిసిన క్రియేటివ్ కిడ్స్ సమ్మర్ క్యాంప్

మంచిర్యాల, వెలుగు: మైత్రీ యోగా ప్రకృతి సెంటర్ ఆధ్వర్యంలో  నెల రోజుల నుంచి నడుస్తున్న క్రియేటివ్ కిడ్స్ సమ్మర్ క్యాంపులు ఆదివారం ముగిసినట్లు క్యాం

Read More

నస్రుల్లాబాద్​లో 44. 5 డిగ్రీల ఉష్ణోగ్రత

కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఎండ దంచి కొట్టింది.  జిల్లాలో అత్యధికంగా   నస్రుల్లాబాద్​లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంద

Read More

జహీరాబాద్‍లో కౌంటింగ్ కు సర్వం సిద్ధం

జహీరాబాద్ లోక్ సభ బరిలో19 మంది అభ్యర్థులు కౌంటింగ్ కోసం మొత్తం14 టేబుళ్లు,145 రౌండ్లు స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత సంగారెడ్డి, వెలుగు

Read More

ఎస్సెస్సీ సప్లిమెంటరీ ఎగ్జామ్​కు 3 సెంటర్ల ఏర్పాటు

కామారెడ్డిటౌన్ ​, వెలుగు : ఎస్సెస్సీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ ఈ నెల 3 నుంచి 13 వరకు  ఉదయం 9.30 గంటల మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని కామారెడ్డి

Read More

మెదక్​ పట్టణంలో భారీ వర్షం

నిలిచిన విద్యుత్​ సరఫరా మెదక్​టౌన్, వెలుగు: పట్టణంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వర్షం గంటపాటు ఆగకుండా కుర

Read More

మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారికి మొక్కులు చెల్లించడానికి తెల

Read More

రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది

నిజామాబాద్​, వెలుగు :  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన కీలక పాత్రను పాలకులు గుర్తించాలని టీయూడబ్ల్యుజే యూనియన్​ జిల్లా ప్రెసి

Read More

పశ్చిమ బెంగాల్‌లో రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌

ఓట్ల లెక్కింపుకు ఒక్కరోజు అంటే జూన్ 03వ తేదీ సోమవారం రోజున  పశ్చిమ బెంగాల్‌లో రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించింది.

Read More

భూ వివాదాల్లో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు : సీఐ రవి

జహీరాబాద్, వెలుగు: భూ వివాదాల్లో ప్రజలను బెదిరింపులకు గురిచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ సీఐ రవిహెచ్చరించారు.ఆదివారం ఆయన ఆఫీసులో సర్కిల

Read More

సైన్యంలో యూత్ ప్రొఫైల్ లక్ష్యంగా అగ్నిపథ్ స్కీం: సీడీఎస్ జనరల్ చౌహాన్ 

క్రమశిక్షణ,నైపుణ్యంగల యువతను అందించడం ద్వారా దేశ నిర్మాణంలో, ఆర్మీ సేవల్లో యూత్ ఫ్రొఫైల్ ను కొనసాగించేందుకు అగ్నిపథ్ స్కీం అమలు సంస్క రణల్లో భాగమని చీ

Read More

కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

జోగిపేట, వెలుగు: కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జోగిపేట డివిజన్​ టాస్క్​ఫోర్స్​అధికారులు విత్తన షాపుల యజమానులను హెచ్చరించారు. ఆదివార

Read More