
లేటెస్ట్
ఎస్సెస్సీ సప్లిమెంటరీ ఎగ్జామ్కు 3 సెంటర్ల ఏర్పాటు
కామారెడ్డిటౌన్ , వెలుగు : ఎస్సెస్సీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఈ నెల 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 గంటల మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని కామారెడ్డి
Read Moreమెదక్ పట్టణంలో భారీ వర్షం
నిలిచిన విద్యుత్ సరఫరా మెదక్టౌన్, వెలుగు: పట్టణంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వర్షం గంటపాటు ఆగకుండా కుర
Read Moreమల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారికి మొక్కులు చెల్లించడానికి తెల
Read Moreరాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది
నిజామాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన కీలక పాత్రను పాలకులు గుర్తించాలని టీయూడబ్ల్యుజే యూనియన్ జిల్లా ప్రెసి
Read Moreపశ్చిమ బెంగాల్లో రెండు పోలింగ్ బూత్లలో రీపోలింగ్
ఓట్ల లెక్కింపుకు ఒక్కరోజు అంటే జూన్ 03వ తేదీ సోమవారం రోజున పశ్చిమ బెంగాల్లో రెండు పోలింగ్ బూత్లలో రీపోలింగ్కు ఈసీ ఆదేశించింది.
Read Moreభూ వివాదాల్లో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు : సీఐ రవి
జహీరాబాద్, వెలుగు: భూ వివాదాల్లో ప్రజలను బెదిరింపులకు గురిచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ సీఐ రవిహెచ్చరించారు.ఆదివారం ఆయన ఆఫీసులో సర్కిల
Read Moreసైన్యంలో యూత్ ప్రొఫైల్ లక్ష్యంగా అగ్నిపథ్ స్కీం: సీడీఎస్ జనరల్ చౌహాన్
క్రమశిక్షణ,నైపుణ్యంగల యువతను అందించడం ద్వారా దేశ నిర్మాణంలో, ఆర్మీ సేవల్లో యూత్ ఫ్రొఫైల్ ను కొనసాగించేందుకు అగ్నిపథ్ స్కీం అమలు సంస్క రణల్లో భాగమని చీ
Read Moreకల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
జోగిపేట, వెలుగు: కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జోగిపేట డివిజన్ టాస్క్ఫోర్స్అధికారులు విత్తన షాపుల యజమానులను హెచ్చరించారు. ఆదివార
Read Moreఏపీది దశాబ్ది ఘోష..జగన్, చంద్రబాబుదే తప్పు.. ఉండవల్లి అరుణ్ కుమార్
ఏపీలో తాజా పరిస్థితిపై సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంటే ఏపీ పరిస్థి
Read Moreరేపే(జూన్4న ) లోక్సభ ఓ*ట్ల కౌంటింగ్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. 543 లోక్సభ
Read Moreఫన్ అండ్ ఫుల్ ఎనర్జీతో మనమే : శ్రీరామ్ ఆదిత్య
ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాల్లో తన ఫేవరేట్ మూవీ ‘మనమే’ అని చెప్పాడు శ్రీరామ్ ఆదిత్య. ఇందులో బ్యూటీఫుల్ ఎమోషన్స్ ఉంటాయని అన్నాడు. శర్వ
Read Moreమాకు ఎగ్జిట్ పోల్స్ ను మించి సీట్లు వస్తయ్:కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు
ప్రతిపక్షాల సంతోషం రెండ్రోజులే: కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఢిల్లీ: బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకుమించి సీట్లు వస్తాయని కేంద్ర మంత్రి కిరెన్
Read Moreఈ ఏడాది పేదలకు 4.50 లక్షల ఇండ్లు... సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇంది రమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభి
Read More