
లేటెస్ట్
కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
జోగిపేట, వెలుగు: కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జోగిపేట డివిజన్ టాస్క్ఫోర్స్అధికారులు విత్తన షాపుల యజమానులను హెచ్చరించారు. ఆదివార
Read Moreఏపీది దశాబ్ది ఘోష..జగన్, చంద్రబాబుదే తప్పు.. ఉండవల్లి అరుణ్ కుమార్
ఏపీలో తాజా పరిస్థితిపై సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంటే ఏపీ పరిస్థి
Read Moreరేపే(జూన్4న ) లోక్సభ ఓ*ట్ల కౌంటింగ్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. 543 లోక్సభ
Read Moreఫన్ అండ్ ఫుల్ ఎనర్జీతో మనమే : శ్రీరామ్ ఆదిత్య
ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాల్లో తన ఫేవరేట్ మూవీ ‘మనమే’ అని చెప్పాడు శ్రీరామ్ ఆదిత్య. ఇందులో బ్యూటీఫుల్ ఎమోషన్స్ ఉంటాయని అన్నాడు. శర్వ
Read Moreమాకు ఎగ్జిట్ పోల్స్ ను మించి సీట్లు వస్తయ్:కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు
ప్రతిపక్షాల సంతోషం రెండ్రోజులే: కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఢిల్లీ: బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకుమించి సీట్లు వస్తాయని కేంద్ర మంత్రి కిరెన్
Read Moreఈ ఏడాది పేదలకు 4.50 లక్షల ఇండ్లు... సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇంది రమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభి
Read Moreపోటీతత్వ ర్యాంకుల్లో భారత్ 40వ స్థానం
ప్రపంచ పోటీతత్వ ర్యాంకుల్లో భారతదేశం గత ఏడాదితో పోలిస్తే ఈసారి మూడు స్థానాలు దిగజారి 40వ స్థానానికి పరిమితమైంది. 2022లో 37వ స్థానంలో ఉండేది. 2019&ndas
Read Moreరక్షణ వ్యయంలో భారత్ నాలుగో స్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2022లో భారత్ ఈ రంగంపై 8360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది, 91,600
Read More2050 మాస్టర్ ప్లాన్... మూడు జోన్లుగా తెలంగాణ...
మొత్తం తెలంగాణకు ‘గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్’ తయారు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నామని..
Read Moreసురక్షిత నగరం కోల్కతా..రెండో స్థానంలో పుణె, హైదరాబాద్
దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచింది. 2023, డిసెంబర్ 5న విడుదల చేసి ఎన్సీఆర్బీ నివేదిక ప్
Read Moreరాష్ట్ర అభివృద్ధిని బాధ్యతగా తీసుకోవాలి : గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధిని ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ముందుకెళ్తే.. దేశం కూడా మరింత డెవలప్ అవుతుందని గవర్నర్ సీప
Read Moreస్వేచ్ఛా వాయు సర్వేలో అగ్రస్థానంలో ఇండోర్
కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే స్వేచ్ఛా వాయు సర్వేలో 10 లక్షలు మించి జనాభా కలిగిన నగరాల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. తర్వాత
Read Moreలీటర్పై రూ.2.. అమూల్ పాల ధరలు పెంపు
లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) అమూల్ పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు.
Read More