లేటెస్ట్

నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ఓటే కీలకం!

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలే అవకాశం లేదంటున్న పరిశీలకులు  గత ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటుతోనే గట్టెక్కిన

Read More

కేంద్ర మంత్రిగా కిషన్​రెడ్డి తెచ్చిందేంది?: సీఎం రేవంత్రెడ్డి

ఏదైనా కొత్త ప్రాజెక్టో, స్పెషల్​ ఫండ్సో తెచ్చిండా?: సీఎం రేవంత్​ మూసీ వద్దంటున్నడు.. మెట్రోకు అడ్డుపడ్తున్నడు.. సైంధవ పాత్ర పోషిస్తున్నడు ఆయన బ

Read More

ఇసుకాసురులు .. జిల్లాలో ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ

మూడు పర్మిషన్లు 30 ట్రిప్పుల ఇసుక తరలింపు  జేసీబీలు, డోజర్లతో మంజీరాను తవ్వేస్తుండ్రు  రెవెన్యూ, పోలీస్​, ట్రాన్స్​పోర్టు ఆఫీసర్లతో మ

Read More

తెలంగాణపై కేంద్రం వివక్ష .. బీజేపీ నేతలకు పట్టదా?

‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’.. సబ్​ కా సాథ్.. సబ్ కా  వికాస్.. అంటూ  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ చెప్పే నినాదాలు  ఎంతో ఆకర

Read More

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం : భట్టి విక్రమార్క

సీఐఐ సమావేశంలో భట్టి  న్యూఢిల్లీ, వెలుగు: పెట్టు-బడులకు తెలంగాణ స్వర్గధామం లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. యూరోపియన్&zwn

Read More

కళాకారుల కోసమే హస్తకళల అభివృద్ధి సంస్థ : మంత్రి తుమ్మల

స్కిల్ యూనివర్సిటీలో సెగ్మెంట్ ఏర్పాటు చేస్తం: మంత్రి తుమ్మల ఎన్టీఆర్​ స్టేడియంలో క్రాఫ్ట్స్ టెక్స్ టైల్స్ మేళా ప్రారంభం ముషీరాబాద్, వెలుగు:

Read More

స్టాక్ మార్కెట్లకు ఏమైంది?

ఇటీవల భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలకు..అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. &nb

Read More

పీఎఫ్​ వడ్డీ మారలే!..ఈసారీ 8.25 శాతమే

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ​ప్రావిడెంట్​ ఫండ్​ ఆర్గనైజేషన్​(ఈపీఎఫ్​ఓ) 2024–25 సంవత్సరంలో తన సభ్యులకు ఇచ్చే వడ్డీని మార్చలేదు. ఈసారి కూడా 8.25 శాతమే

Read More

పెద్దపల్లి జిల్లాలో టూరిజం స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రామగిరి ఖిల్లా

అభివృద్ది చర్యలకు సర్కార్ ఆదేశాలు టూరిజంతో మారనున్న ఈ ప్రాంత రూపురేఖలు శిల్పకళ, ప్రకృతి సోయగాలకు నెలవు రామగిరి ఖిల్లా పెద్దపల్లి, వెలుగు:&

Read More

మణికొండలో అగ్నిప్రమాదం ఘటన..సెల్ఫోన్ సైలెంట్ వారి ప్రాణాలు తీసిందా

మణికొండలో అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి  గ్రౌండ్​ఫ్లోర్​ కిరాణ దుకాణం పక్కన షార్ట్​ సర్క్యూట్​  ప

Read More

నంబర్వన్ ధనిక రాష్ట్రం మహారాష్ట్ర.. ఎనిమిదో స్థానంలో తెలంగాణ

న్యూఢిల్లీ: ఇండియా జీడీపీ  2030–31 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల

Read More

రికార్డుల మహా కుంభమేళా.. మెగా ఈవెంట్‎లో పలు గిన్నిస్ రికార్డులు నమోదు

10 వేల మంది 8 గంటల్లో హ్యాండ్ ప్రింట్ పెయింటింగ్   ఊహించిన దాని కన్నా ఎక్కువే యాత్రికుల హాజరు ప్రయాగ్ రాజ్: ఉత్తరప్రదేశ్‎లోని ప్రయా

Read More

తెలంగాణలో కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా మరో 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు హోంశాఖ కసరత్తు చేస్తున్నది. ప్రజలకు సత్వర సేవలు అందించ డంలో భాగంగా కా

Read More