లేటెస్ట్

సందడిగా ప్రీ హోలీ సెలబ్రేషన్స్

అబిడ్స్​లోని స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం హోలీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. స్టూడెంట్లు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. డీజే పాటలు, డ్య

Read More

జీహెచ్ఎంసీలో 11 మంది ఇంజినీర్ల బదిలీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియాలో ఏండ్లుగా ఒకేచోట పని చేస్తున్న 11 మంది ఇంజినీర్లను బదిలీచేస్తూ కమిషనర్ ఇలంబరితి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఎల్బీనగ

Read More

వేర్వేరు చోట్ల రెండు హత్యలు..

అనుమానంతో భార్యను చంపిన భర్త చోరీని అడ్డుకున్న యువకున్ని చంపిన దొంగలు జూబ్లీహిల్స్​,వెలుగు: పెళ్లై పాతికేళ్ల తర్వాత  భార్యపై అనుమానంతో

Read More

నిద్రమాత్రల మత్తులో డ్రైవింగ్

కారుతో బీభత్సం.. వెంబడించి పట్టుకున్న పోలీసులు జీడిమెట్ల, వెలుగు: నిద్రమాత్రల మత్తులో ఓ వ్యక్తి కారుతో జగద్గిరిగుట్ట బస్​స్టాప్​ వద్ద  బీ

Read More

అపోలోలో ఫ్రీ హార్ట్​ క్యాంప్

 8 ఏండ్లలోపు పేద పిల్లలకు ఫ్రీ ట్రీట్ మెంట్  హైదరాబాద్ సిటీ, వెలుగు: 8 ఏండ్లలోపు పిల్లలకు ఖరీదైన గుండె వైద్యాన్ని ఫ్రీగా అందిస్తున్న

Read More

ట్యాంక్ బండ్​పై సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలి

మంత్రి పొన్నం ప్రభాకర్ కు గౌడ సంఘాల విజ్ఞప్తి  ముషీరాబాద్, వెలుగు: ట్యాంక్​బండ్​పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని గౌ

Read More

15న రజకుల జన శంఖారావం సభ

ముషీరాబాద్,వెలుగు: రజక ఫిషర్​మెన్​  రాష్ట్ర సొసైటీల కమిటీ ఆధ్వర్యంలో జరిగే రజకుల జన శంఖారావం ఆత్మగౌరవ సభ పోస్టర్​ను  తెలంగాణ ఫిషర్​మెన్​ కార

Read More

నేడు ప్రజాభవన్ ప్రజావాణి రద్దు

పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నోడల్​ఆఫీసర్

Read More

బల్దియా నుంచి రాని లైబ్రరీ సెస్.. పెండింగ్​లో రూ.1,180 కోట్లు

పెండింగ్​లో రూ.1,180 కోట్లు   ప్రతి నెలా మెయింటెనెన్స్​పేరుతో రూ.32 లక్షలు విడుదల   సిటీలోని 82 లైబ్రరీలకు సరిపోని పైసలు 

Read More

హెచ్ సీయూ భూములు అమ్మితే ఊరుకోం

వర్సిటీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టూడెంట్ల ఆందోళన  గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మొద

Read More

Weather update: మార్చిలోనే మంటలు.. రెండు రోజుల పాటు 18 జిల్లాలకు అలర్ట్​..!

18 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు నాలుగు జిల్లాల్లో 41 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నిర్మల్​ జిల్లా లింగాపూర్​లో 40.7 డి

Read More

మూడు సీజన్ల ధాన్యం మాయం .. రూ.48 కోట్ల సర్కారు ధనానికి గండి కొట్టిన ఓ రైస్ మిల్లు

యాజమాన్యంపై ఈసీ యాక్ట్ కింద కేసు కేసును నీరుగార్చేందుకు మొదలైన రాజకీయ ఒత్తిళ్లు నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ ధాన్యంలో అక్ర

Read More

మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు తరగతులు హైదరాబాద్, వెలుగు: ఎండల నేపథ్యంలో శనివారం నుంచి రాష్ట్రంలోని స్కూళ్లు ఒక్కపూటనే నడవనున్నాయి. ఈ నెల 1

Read More