లేటెస్ట్

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : కొండపల్లి శ్రీధర్ రెడ్డి

రైతులు పట్ల నిర్లక్ష్యం వీడాలి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి  ఎర్రుపాలెం, వెలుగు : అకాల వర్షాలతో పంట

Read More

గ్రామాల్లో తిరగండి.. పల్లె నిద్ర చేయండి : హనుమంతరావు

ఆఫీసర్లకు కలెక్టర్​ఆదేశాలు యాదాద్రి, వెలుగు : ప్రజలు ఎదుర్కొటున్న సమస్యలను తెలుసుకోవడానికి గ్రామాల్లో తిరగాలని, పల్లె నిద్ర చేయాలని కలెక్టర్ హ

Read More

హైదరాబాద్లో ఈడీ దాడులు.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు

హైదరాబాద్: హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్

Read More

రావిచెడ్ గ్రామంలో కోతికి అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు

ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్ గ్రామంలో కోతికి గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో కోతి రోజూ తిరుగుతూ ఎవరైనా ఆ

Read More

ప్రతీ మండల కేంద్రంలో పూలే దంపతుల విగ్రహాలు: బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు

ముషీరాబాద్, వెలుగు:  ప్రతీ మండల కేంద్రంలో పూలే దంపతుల విగ్రహాలను నెలకొల్పుతామని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు అన్నారు. మంగళవారం జోతిబ

Read More

రన్నింగ్​ బైక్​లో మంటలు.. దగ్ధం.. ప్రమాదం నుంచి తప్పించుకున్న ఐటీ ఉద్యోగి

గచ్చిబౌలి, వెలుగు: రన్నింగ్​బైక్​లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కూకట్ పల్లిలో ఉండే సయీద్(24) గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని ఓ సంస్థలో సాఫ్ట్​వ

Read More

కొర్రమీను పెంపకంతో మంచి లాభాలు : కలెక్టర్​ జితేశ్​​

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​​  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొర్రమీను చేపల పెంపకంతో మంచి లాభాలు వస్తాయని భద్రాద్రికొత్తగూడెం కల

Read More

భూభారతిపై ఫీల్డ్​ లెవల్లో అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ కల్పించాలి : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగుః రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం పై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సుర

Read More

దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దు :  ఎమ్మెల్యే సునీతారెడ్డి

కౌడిపల్లి, వెలుగు: దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దని ప్రభుత్వం రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్

Read More

విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి అధికారులకు సూచించారు.

Read More

నారాయణపేటలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు; అర్హత కలిగిన వారికి  ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధిక

Read More

మే 14న రామప్ప ఆలయానికి మిస్​వరల్డ్​ టీం

ములుగు, వెలుగు : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయ సందర్శనకు మిస్ వరల్డ్ టీం మే 14న రాబోతోందని, ఆఫీసర్లు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ములుగు కలెక్టర్ ద

Read More