లేటెస్ట్

బాస్ వాలా చేతికి ఫ్రీడం యాప్: 7 మిలియన్ డాలర్ల పెట్టుబడి

హైదరాబాద్, వెలుగు: ఎడ్యుటెక్​ ఫ్లాట్​ఫారమ్​ఫ్రీడమ్​ యాప్​ను కొనుగోలు చేసినట్టు బాస్​వాలా ప్రకటించింది. వ్యాపారవేత్త శశి రెడ్డి బాస్​వాలాను స్థాపించారు

Read More

దాన ధర్మాలకు ప్రతీక రంజాన్..

ఉదయం  సైరన్ లతో  సహేరి,  సాయంత్రాలు  ఇఫ్తార్​ విందులతో  వీధులన్నీ పిల్లలు, పెద్దల హడావిడితో  పవిత్ర రంజాన్​ సందడి మొదలైం

Read More

జేపీబీఎల్​లో ఎస్​బీఐ వాటా కొన్న జేఎఫ్​ఎస్​

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ)లో జియో పేమెంట్స్​ బ్యాంకుకు ఉన్న రూ.104.54 కోట్ల విలువైన వాటా కొనుగోలు చేస్తున్నట్టు జియో ఫైనాన్షియల్

Read More

ప్రతిపక్ష నేత గైర్హాజరు స్పీకర్ పరిధిలోని అంశం : హైకోర్టు

కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరు పిటిషన్​పై హైకోర్టు కామెంట్ హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరు అంశం స్పీకర్&z

Read More

25 ఎకరాల్లో ఒక్క ప్లాట్‌‌‌‌కే ఎన్వోసీ ఎలా ఇస్తరు?...వివరణ ఇవ్వాలని సీఎస్​కు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూమిగా చెప్తున్న 25 ఎకరాల్లో కేవలం 200 చదరపు గజాల ప్లాట్‌‌‌‌కు మాత్రం కలెక్టర్‌‌‌‌

Read More

విద్యలో మాతృభాష అనివార్యం.. లేదంటే విద్యాభివృద్ధికి తీవ్ర ఆటంకం

భారతదేశం వివిధ భాషల నిలయం. విద్యా విధానంలో ప్రాంతీయ భాష, ఒక దేశ భాష, ఇంగ్లీషు భాష ఈ మూడు భాషలు సర్వసాధారణంగా అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంటాయి.  త

Read More

అమెరికా టారిఫ్ ​వార్​తో మనదేశానికి మేలే: ఇతర దేశాల ఎగుమతులు తగ్గి మనవి పెరిగే చాన్స్​

న్యూఢిల్లీ:అమెరికా   టారిఫ్​ వార్​తో ఇండియాకు మేలు జరుగుతుందని, మన ఎగుమతులు పెరుగుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. తాజాగా ట్రంప్​ ప్రభుత్వం కెనడా,

Read More

కీసర బ్రహ్మోత్సవాల ఆదాయం రూ. 92 లక్షలు

కీసర, వెలుగు: కీసర గుట్టలో నిర్వహించిన మహాశివరాత్రి  స్వామివారి బ్రహ్మోత్సవాల్లో దేవస్థానానికి రూ. 92,49,961 ఆదాయం వచ్చినట్టు ఆలయ చైర్మన్ తటాకం న

Read More

ధర పతనం.. మిర్చి రైతు ఆగమాగం

పంట పండినా గిట్టుబాటు ధర లేదు గరిష్ట ధర రూ.14 వేలు దాటట్లే సగటున క్వింటాల్​ ధర రూ.12 వేలే గత మూడేళ్లలో రెట్టింపు ధరలు ప్రస్తుతం భారీగా పడిప

Read More

ప్రభుత్వ పెన్షనర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలి: తెలంగాణ ప్రభుత్వ మహిళా పెన్షనర్ల ఫోరమ్ విజ్ఞప్తి

బషీర్​బాగ్, వెలుగు: ప్రభుత్వ పెన్షనర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని  తెలంగాణ ప్రభుత్వ మహిళా పెన్షనర్ల ఫోరమ్ చైర్ పర్సన్ ఉమాదేవి కోరారు.  అంతర్

Read More

ఓపెన్ టెలికాం ఏఐ ప్లాట్‌‌ఫారమ్‌‌ కోసం.. ఒక్కటైన జియో, ఏఎండీ, సిస్కో, నోకియా

న్యూఢిల్లీ: ఓపెన్ టెలికాం ఏఐ ప్లాట్‌‌ఫారమ్‌‌ కోసం జియో ప్లాట్‌‌ఫారమ్స్​,  ఏఎండీ, సిస్కో,  నోకియా జతకట్టాయి. &n

Read More

ఉక్రెయిన్​కు యూఎస్​ మిలిటరీ సాయం కట్​: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం

రష్యాకు లొంగిపోవాలనే సాయం ఆపారని ఉక్రెయిన్ ఆరోపణ శాంతి దిశగా మంచి నిర్ణయం:రష్యా  కీవ్/వాషింగ్టన్/మాస్కో: రష్యాతో యుద్ధంలో పోరాడటం కోసం

Read More

బంగారం ధర మళ్లీ రూ.89 వేలు: ఇక కొన్నట్టే..

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బంగారం ధర తిరిగి రూ.89 వేలకు చేరింది. 99.9 శాతం ప్యూరిటీ గల పది గ్రాముల పుత్తడి ధర మంగళవారం ఒక్క రోజే రూ.1,100 పెరిగింది. 99

Read More