
భిక్కనూరు, వెలుగు : మండలంలోని రామేశ్వరపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత మల్లని ప్రమోద్ మృతి చెందాడు విషయం తెలుసుకున్న గ్రంథాలయల సంస్ధ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి బాధిత కుటుంబానికి శనివారం రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆయనతో పాటు గ్రామ వీడీసీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్రెడ్డి, కాంగ్రెస్పార్టీ గ్రామాధ్యక్షుడు వినోద్గౌడ్, రాజు, బాల్రెడ్డి, అనిల్, పైతరి స్వామి, విశేష్కుమార్ ఉన్నారు.