జడ్చర్ల హైవేపై లిక్కర్ బాటిళ్ల లారీ బోల్తా .. ఎగబడ్డ జనం

జడ్చర్ల హైవేపై లిక్కర్  బాటిళ్ల లారీ బోల్తా .. ఎగబడ్డ జనం

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల హైవేపై లిక్కర్  బాటిళ్ల లారీ బోల్తా పడింది. గురువారం (అక్టోబర్ 24) తెల్లవారు జామున జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఆగివున్న లిక్క్ కంటైనర్ను వరుసగా లారీలు ఢీకొట్టాయి. దీంతో కంటైనర్ బోల్తాపడింది. కంటైనర్ నుంచి మద్యం సీసాలు రోడ్డుపై పడటంతో కొందరు  లిక్కర్ బాటిళ్లను ఎత్తుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకన్న స్థానిక పోలీసులు వారిని చెదరగొట్టి సహాయక చర్యలు చేపట్టారు.