ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ.. 30 మందిపై దాడిచేయగా.. తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. విద్యానగర్ రోడ్ నుండి ఎస్బిఐ బ్యాంక్ వరకు ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. ఇప్పుడు అటువైపునకు వెళ్లాలంటేనే జనాలు భయపడుతున్నారు. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది స్వైర విహారం చేస్తున్న పిచ్చి కుక్కను చంపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
సత్తుపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం.. 30 మందికి గాయాలు
- ఖమ్మం
- October 13, 2024
లేటెస్ట్
- ఆయుధ పూజలో గన్ పేల్చిన బీఆర్ఎస్ నాయకుడు
- గుంటూరు కారం సినిమా విషయంలో ఆ మిస్టేక్ చేశాం: నిర్మాత నాగవంశీ
- IND vs AUS: కౌర్ సేనకు అగ్ని పరీక్ష: నేడు ఆస్ట్రేలియాతో భారత్ కీలక పోరు
- గీతా జయంతి ఎక్స్ప్రెస్ రైలులో మంటలు
- V6 DIGITAL 13.10.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి వర్షాలు
- ఘనంగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం..
- ఆ భూమిలో ఫంక్షన్ హాల్ కట్టొద్దు.. గ్రామస్థులు ఆందోళన
- ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు ఎవరికీ అనుకూలంగా లేదు.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- రిలీజ్ కి ముందే పవన్ రికార్డులని బ్రేక్ చేసిన మెగాస్టార్ విశ్వంభర
Most Read News
- IND vs BAN 2024: ఉప్పల్లో శివాలెత్తిన భారత్.. టీ20 చరిత్రలో రికార్డ్ స్కోర్
- మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
- ఇడ్లీలో జెర్రి... కస్టమర్ల ఆందోళన...
- Weather Update: వాతావరణ శాఖ హెచ్చరిక: తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
- జైలులో రామాయణ నాటకం.. సీతను వెతకడానికి వెళ్లి ఖైదీలు పరార్
- ఘనంగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం..
- దసరా ఉత్సవాల్లో కానిస్టేబుల్ వీరంగం.. తలలు పగిలేలా ఘర్షణకు దారి తీసిన మూత్ర విసర్జన...
- రండి బాబు రండి, నేరుగా కొండపైకి.. దొంగచాటుగా 108 వాహనాల్లో భక్తుల తరలింపు
- T20 World Cup final 2024: కావాలనే యాక్టింగ్ చేశాను.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్పై పంత్
- ఆ భూమిలో ఫంక్షన్ హాల్ కట్టొద్దు.. గ్రామస్థులు ఆందోళన