
మహబూబ్ నగర్
సమాచారం లేకుండా ఎట్లొస్తరు?.. బ్యాంకర్లపై మల్లు రవి ఫైర్
దిశ కమిటీలో బ్యాంకర్లపై మల్లు రవి ఫైర్ పది గంటలపాటు సాగిన సమావేశం సంక్షేమ పథకాలపై చర్చ నాగర్కర్నూల్, వెలుగు : సమాచారం లేకుండా &lsq
Read Moreచెంచులకు ప్రత్యేక ఆధార్ శిబిరం
మొదటి రోజు 500 మంది హాజరు టెక్నికల్ సమస్యల కారణంగా సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం మూడు రోజుల పాటు క
Read Moreభూసేకరణ స్పీడప్ చేయాలి : సిక్తా పట్నాయక్
నారాయణపేట, వెలుగు: జిల్లాలో భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బుధవారం తన ఛాంబర్ లో పెండింగ్ లో ఉన్న భూసే
Read Moreప్రజలు అప్రమత్తంగా ఉండాలి : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. రెండు రోజులుగ
Read Moreభార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య
నెల రోజుల కిందటే వివాహం నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెకండ్ ఎస్ఐ రమాదేవి తెలిపిన వివరా
Read Moreపోలీస్ డ్యూటీ మీట్ ను ప్రారంభించిన డీఐజీ
పాలమూరు, వెలుగు: జిల్లా పోలీస్ ఆఫీస్లో బుధవారం జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ను జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ప్రారంభించార
Read Moreమందుల కొరతపై కంప్లైంట్లు వస్తున్నయ్ : అజయ్ కుమార్
వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ జడ్చర్ల, వెలుగు: జడ్చర్లలోని ఏరియా హాస్పిటల్లో మందులకొరతపై ప్రజల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయని వ
Read Moreపాలమూరుకు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలే: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
వేల కోట్లు ఖర్చుపెట్టి నీళ్లివ్వని మూర్ఖులు బీఆర్ఎస్ లీడర్లు భూ నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం ఇస్తామని హామీ రేవంత్ నాయకత్వంలో ముందుకెళ్తు
Read Moreప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యం ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను పరిశీలించిన ప్రజాప్రతిన
Read Moreపెబ్బేరు మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా : వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు సంత స్థలానికి కాంపౌండ్ ఏర్పాటు చేయిస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరు వ్యవసాయ మార్క
Read Moreజోగులాంబ గద్వాలకు 8 మంది ప్రొబేషనరీ ఎస్ఐలు:ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల, వెలుగు: పోలీసు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న 8 మందిని ప్రొబేషనరీ ఎస్సైలుగా నియమించామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తేజస్విని, తా
Read Moreసరళ సాగర్ ప్రాజెక్టు సైఫన్లు ఓపెన్
మదనాపురం, వెలుగు: సరళ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా రావడంతో మంగళవారం రాత్రి ప్రాజెక్ట్ లోని ఆటోమెటిక్ సైఫన్లు ఓపెన్ అయ్యాయి. వరద
Read Moreసూర్యాపేట వరద బాధితులకు చేయూత :మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సొసైటీ
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థల సంయుక్త సహకారంతో సూర్యాపేట వరద బాధితులకు సాయం అందిం
Read More