మహబూబ్ నగర్
కాంగ్రెస్ లో చేరిన.. 500 మంది కార్యకర్తలు
ఊట్కూరు, వెలుగు : మండలకేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు సూర్య ప్రకాశ్రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులతో పాటు 500 మంది కార్యకర్తలు బుధవార
Read Moreఎంపీపీని పరామర్శించిన ఎమ్మెల్యే
లింగాల, వెలుగు : ఆపరేషన్ చేయించుకొని హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న లింగాల ఎంపీపీ కె లింగమ్మను బుధవారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పరామర్శ
Read Moreఅహోబిలం నరసింహస్వామికి..తెలంగాణ ప్రభుత్వ పట్టు వస్త్రాలు
అలంపూర్, వెలుగు : ఏపీలోని అహోబిలం నరసింహస్వామికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు పంపించింది. ప్రస్తుతం అహోబిలం ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున
Read Moreకొల్లాపూర్ ఎంపీపీగా రజిత
కొల్లాపూర్, వెలుగు : కొల్లాపూర్ ఎంపీపీగా మాలే రజిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీడీవో సమావేశ మందిరంలో బుధవారం జడ్పీ డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్ &
Read Moreతాళం కనిపిస్తే..కన్నం వేస్తున్రు
నడిగడ్డలో ఒక్క నెలలోనే 60కి పైగా దొంగతనాలు 30 తులాల బంగారం, రెండు కేజీల వెండితో పాటు రూ.30 లక్షలు చోరీ గద్వ
Read Moreబీజేపీలోకి నాగర్కర్నూల్ ఎంపీ
అమిత్షా సమక్షంలో నేడు పార్టీలోకి రాములు ఆయన వెంట మరో ముగ్గురు ముఖ్య నేతలు పార్లమెంట్ ఎన్ని కల ముందు బీఆర్ఎస్కు షాక్ నాగర్ కర్నూల్
Read Moreస్కూలు ఎప్పుడు కూలుతుందో.. బిక్కుబిక్కుమంటున్న స్టూడెంట్స్
వంగూర్, వెలుగు:మండలంలోని తిప్పారెడ్డిపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్ శిథిలావస్థకు చేరుకుంది. భవనం పై పెచ్చులు ఊడిపోతున్నాయని, ఎప్పుడు కూలుతుందోనన్న భయ
Read Moreధరణి పేర పేదల భూములు లాక్కున్న కేసీఆర్ : లక్ష్మణ్
కొల్లాపూర్, వెలుగు: ధరణి పేరుతో పేదలకిచ్చిన అసైన్డ్ భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుని అప్పనంగా బడా వ్యాపార వేత్తలకు కట్టబెట్టిందని రాజ్యసభ సభ్యుడు,
Read Moreస్టోన్ క్రషర్ కు మిషన్ భగీరథ నీళ్లు
గద్వాల, వెలుగు: గద్వాల మండలం గోన్పాడు, శెట్టి ఆత్మకూరు గ్రామాల మధ్య స్టోన్ క్రషర్ కు మిషన్ భగీరథ నీటిని మళ్లిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక
Read Moreతిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అయిజ, వెలుగు: అయిజ పట్టణంలో వెలసిన తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆలయ వంశపారంపర్య అర్చకుడు పాగుంట లక్ష్మిరెడ్డి ఇంటి నుం
Read Moreఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : తేజస్ నందలాల్ పవార్
వనపర్తి, వెలుగు: మహబూబ్&
Read Moreఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు..
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీ వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన చత్రపతి శివాజీ విగ్రహావిష్క
Read Moreకాంగ్రెస్కే చాన్స్!.. పాలమూరు లోకల్బాడీ ఎమ్మెల్సీ బైపోల్ షెడ్యూల్ విడుదల
మార్చి 4 నుంచి నామినేషన్లు .. 28న పోలింగ్ కాంగ్రెస్ టికెట్ కోసం హర్షవర్ధన్ ప్రయత్నాలు మన్నే జీవన్రెడ్డి వైపు హైకమాండ్ మొగ్గు
Read More