మహబూబ్ నగర్
కురుమూర్తి స్వామి టెంపుల్ హుండీ ఆదాయం రూ.13.5 లక్షలు
చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి స్వామి టెంపుల్ హుండీని మంగళవారం ఆలయ ఆవరణలో లెక్కించారు. రూ. 13,05,790 ఆదాయం వచ్చినట్లు ఈవో సి.మదనేశ్వర్ రెడ్డి తెలిప
Read Moreఇయ్యల్టి నుంచి జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం
అలంపూర్, వెలుగు: జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం విశేష అర్చనలు, చండీహోమం, పవమాన సూక్త పారాయణం, ఆవాహిత దేవతాహోమం
Read Moreపల్లీకి రూ.10 వేల మద్దతు ధర చెల్లించాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వేరుశనగ పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రైతులు మంగళవారం రోడ్డెక్కారు. నాగర్కర్నూల్ వ్యవసా
Read Moreమంత్రాల నెపంతో ఇద్దరి దారుణ హత్య
తల్లిని, కొడుకును రాడ్తో కొట్టి చంపిన నిందితుడు పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదిన జనాలు  
Read Moreసీఎంఆర్పై సీరియస్ వనపర్తి జిల్లాలో 37 రైస్ మిల్లులు డీఫాల్ట్గా గుర్తింపు,ఆరింటిపై కేసులు
సీఎమ్మార్ చుట్టే రాజకీయాలు హైకోర్టుకెక్కిన పంచాయితీ వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో 2023 ఏడాదికి సంబంధించిన సీఎంఆర్ పెట్టడకపోవడంత
Read Moreప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి : ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు.
Read Moreకృష్ణా జలాలపై మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదు : వేముల శ్రీనివాస్ రెడ్డి
వనపర్తి, వెలుగు : గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టులకు కేసీఆర్ అన్యాయం చేశారని, ఆయనకు పాలమూరు పై మాట్లాడే నైతిక అర్హత లే
Read Moreఓటమిని ఒప్పుకొని సరిదిద్దుకుందాం.. : నిరంజన్ రెడ్డి
కల్వకుర్తి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నష్టాన్ని పూడ్చుకునేందు అవకాశం మళ్లీ వచ్చిందని, పార్లమెంటు ఎన్నికల్లో సరిది
Read Moreపాలమూరు మున్సిపల్ చైర్మన్గా ఆనంద్ కుమార్
వైస్ చైర్మన్ గా షబ్బీర్ అలీ పాలమూరు వెలుగు. మహబూబ్గర్ మున్సిపాలిటీ చైర్మన్ గా ఆనంద్ ఎన్నికయ్యారు. గత నెల 27న
Read Moreకలెక్టరేట్ ఎదుట భారత్ మాల రైతుల నిరసన
గద్వాల, వెలుగు: భారత్ మాల రోడ్డులో భూములు కోల్పోయిన రైతుల భూమికి రిజిస్ట్రేషన్ కావడం లేదని సోమవారం కలెక్టరేట్ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భ
Read Moreరైతుల ఆందోళనతో దిగొచ్చిన వ్యాపారులు
అచ్చంపేట, వెలుగు : నాగర్కర్నూల్జిల్లా అచ్చంపేటలో పల్లీ రైతుల ఆందోళనతో వ్యాపారులు దిగొచ్చారు. వేరుశనగ మద్దతు ధరను పెంచారు. వ్యాపారులు, మార్కెట్
Read Moreఅడుగంటుతున్న శ్రీశైలం..డెడ్ స్టోరేజీకి అడుగు దూరం
మిగిలింది 40 టీఎంసీలే.. తాగునీటి కష్టాలు తప్పవా? కల్వకుర్తి ఆయకట్టుకు నీళ్లివ్వలేమన్న ఆఫీసర్లు నాగర్ కర్నూల్, వెలుగు : శ్రీశైలం రి
Read Moreసర్వర్ బిజీ..పది రోజులుగా సతాయిస్తున్న పీఎం విశ్వకర్ సైట్
అప్లై చేసుకోవడానికి వచ్చి తిరిగి వెళ్తున్న పబ్లిక్ మహబూబ్నగర్, వెలుగు : పీఎం విశ్వకర్మ స్కీంకు అప్లయ్ చేసుకునేందుకు &n
Read More