
మహబూబ్ నగర్
శ్రీశైలంలో మహా కుంభాభిషేకం ప్రారంభం
శ్రీశైలం, వెలుగు: శ్రీశైలంలో శుక్రవారం మహాకుంభాభిషేకం ప్రారంభించారు. ఈ నెల 21 వరకు ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
Read Moreపునరావాస గ్రామాన్ని మోడల్గా తీర్చిదిద్దాలి : ఉదయ్కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నల్లమల్ల టైగర్ రిజర్వ్ నుంచి తరలిస్తున్న గ్రామస్తుల కోసం అన్ని సౌలతులతో పునరావాస గ్రామాన్ని మోడల్ గా తీర్చిదిద్దాలని
Read Moreఎల్ఆర్ఎస్ కు ఎస్ చెబుతారా?
వనపర్తి జిల్లాలో 47,846 అప్లికేషన్లు పెండింగ్ పర్మిషన్ లేని వెంచర్లలో ప్లాట్లు కొన్నవారికి తప్పని తిప్పలు డిప్యూటీ సీఎం ప్రకటనతో ప్లాట్ల రెగ్య
Read Moreరామ భక్తుల కల నెరవేరింది : డీకే అరుణ
పాలమూరు, వెలుగు: అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో దేశంలోని లక్షలాది మంది రామభక్తుల కల నెరవేరిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. గుర
Read Moreఎక్సైజ్ సూపరింటెండెంట్ గా గాయత్రి బాధ్యతల స్వీకరణ
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా డి.గాయత్రి గురువారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ను మర్యాదప
Read Moreసార్వత్రిక సమ్మెకు టీచర్ల మద్దతు
వనపర్తి టౌన్, వెలుగు: రైతులు, కార్మికులు ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మద్దతు తెలిపింది. గురువారం సంఘం ఆ
Read Moreస్నాక్స్ పెడ్తలేరని డీఈవోకు కంప్లైంట్
గోపాల్ పేట, వెలుగు: మండలకేంద్రంలోని హైస్కూల్ ను గురువారం డీఈవో గోవిందరాజులు తనిఖీ చేశారు. స్కూల్ లో ఉదయం పూట రాగి జావ ఇస్తున్నారా? అని విద్యార్థ
Read More2.38 కోట్ల డెవలప్మెంట్ వర్క్స్కు తీర్మానం
పాలమూరు, వెలుగు: రూ.2.38 కోట్ల పదిహేనో ఫైనాన్స్ ఫండ్స్తో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు జడ్పీ పాలకవర్గం తీర్మానించింది. జడ్పీ చైర్ పర్సన్ స్
Read Moreహార్ట్ ఎటాక్తో డాక్టర్ మృతి
శామీర్పేట రిసార్ట్స్లో కుప్పకూలిన భరత్రెడ్డి మృతుడు మాజీ ఎమ్మెల్యే చింతల అన్న కొడుకు కల్వకుర
Read Moreఇసుక తోడుడు మళ్లా షురూ
పాలమూరు జిల్లాలో మొదలైన ఇసుక అక్రమ రవాణా గ్రౌండ్ వాటర్ పడిపోతుండడంతో ఆందోళనలో రైతులు మహబూబ్నగర్, వెలుగు: పాలమూరు జిల్లాలో పొలిటికల్
Read Moreసీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
కోస్గి, వెలుగు: ఈ నెల 18న కోస్గి పట్టణానికి సీఎం రేవంత్రెడ్డి రానున్నారు. స్థానిక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్
Read Moreకేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించండి : శ్రీనివాస్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రైతులపై చేస్తున్న జులుంను ఖండించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కోరారు.
Read Moreమద్దతు ధర కోసం రైతుల తండ్లాట .. 10 రోజుల్లో మూడోసారి రైతుల ఆందోళన
వేరుశనగ కొనుగోళ్లలో దగా చేస్తున్న వ్యాపారులు నాగర్ కర్నూల్/అచ్చంపేట, వెలుగు: ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కోసం వేరుశనగ పండించిన రైతులు
Read More