
మహబూబ్ నగర్
పాలమూరు మున్సిపల్ చైర్మన్గా ఆనంద్ కుమార్
వైస్ చైర్మన్ గా షబ్బీర్ అలీ పాలమూరు వెలుగు. మహబూబ్గర్ మున్సిపాలిటీ చైర్మన్ గా ఆనంద్ ఎన్నికయ్యారు. గత నెల 27న
Read Moreకలెక్టరేట్ ఎదుట భారత్ మాల రైతుల నిరసన
గద్వాల, వెలుగు: భారత్ మాల రోడ్డులో భూములు కోల్పోయిన రైతుల భూమికి రిజిస్ట్రేషన్ కావడం లేదని సోమవారం కలెక్టరేట్ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భ
Read Moreరైతుల ఆందోళనతో దిగొచ్చిన వ్యాపారులు
అచ్చంపేట, వెలుగు : నాగర్కర్నూల్జిల్లా అచ్చంపేటలో పల్లీ రైతుల ఆందోళనతో వ్యాపారులు దిగొచ్చారు. వేరుశనగ మద్దతు ధరను పెంచారు. వ్యాపారులు, మార్కెట్
Read Moreఅడుగంటుతున్న శ్రీశైలం..డెడ్ స్టోరేజీకి అడుగు దూరం
మిగిలింది 40 టీఎంసీలే.. తాగునీటి కష్టాలు తప్పవా? కల్వకుర్తి ఆయకట్టుకు నీళ్లివ్వలేమన్న ఆఫీసర్లు నాగర్ కర్నూల్, వెలుగు : శ్రీశైలం రి
Read Moreసర్వర్ బిజీ..పది రోజులుగా సతాయిస్తున్న పీఎం విశ్వకర్ సైట్
అప్లై చేసుకోవడానికి వచ్చి తిరిగి వెళ్తున్న పబ్లిక్ మహబూబ్నగర్, వెలుగు : పీఎం విశ్వకర్మ స్కీంకు అప్లయ్ చేసుకునేందుకు &n
Read Moreజవాన్ యాదయ్య భార్యకు గవర్నమెంట్ జాబ్
వంగూరు, వెలుగు: మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జవాన్ మల్లెపాకుల యాదయ్య 2013లో వీరమరణం పొందగా, ఆయన భార్య సుమతమ్మకు రెవెన్యూ శాఖలో జూనియర
Read Moreసీఎంఆర్ నిల్వలపై విజిలెన్స్ ఆఫీసర్ల ఆరా
హైకోర్టు ఆదేశంతో నిల్వలు లెక్కిస్తున్న ప్రత్యేక కౌన్సిల్ వనపర్తి/ పానగల్, వెలుగు : వనపర్తి జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో ర
Read Moreబ్రహ్మోత్సవాలకు మన్యంకొండ ముస్తాబు
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన
Read Moreపండిత్ దీన్ దయాళ్ ఆదర్శప్రాయుడు
పాలమూరు, వెలుగు: దేశ సమగ్రాభివృద్ధికి పండిత్ దీన్ దయాళ్ బాటలు వేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ
Read Moreరోడ్డెక్కిన పల్లి రైతులు.. ధర తగ్గించారని ఆగ్రహం
వ్యాపారులు, సిబ్బంది కుమ్మక్కై ధర తగ్గించారని ఆగ్రహం అచ్చంపేట మార్కెట్ ఆఫీసు ముట్టడి.. ఫర్నిచర్ ధ్వంసం చైర్పర్సన్పై పల్లీలు ప
Read Moreరైస్ మిల్లుల్లో తనిఖీలు
వనపర్తి/ పానగల్, వెలుగు : వనపర్తి జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో రెండు రోజులుగా ఓ వైపు జిల్లా ఆఫీసర్లు, మరో వైపు హైకోర్టు ఆదేశాలతో ఏర్పడిన ప్రత్
Read Moreగుట్టలు తోడేస్తున్రు .. సర్కార్ భూములు, గుట్టలు, చెరువులే మట్టి మాఫియా టార్గెట్
వార్నింగ్ ఇచ్చినా, కేసులు పెడుతున్నా ఆగని ఇల్లీగల్ దందా గుంతలమయంగా మారిన హ్యాండ్లూమ్ పార్క్ గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్ల
Read Moreవేరుశనగ కుప్పకు నిప్పు పెట్టిన్రు
లింగాల, వెలుగు: మండలంలోని కోమటికుంట గ్రామానికి చెందిన చెందిన గడ్డం కాశన్నకు చెందిన వేరుశనగ కుప్పకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాశన్న మూడ
Read More