
మహబూబ్ నగర్
ప్రజా సమస్యల పరిష్కారానికి ..ఫస్ట్ ప్రయార్టీ ఇవ్వాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారానికి ఫస్ట్ ప్రయార్టీ ఇవ్వాలని మహబూబ్నగర్ కలెక్టర్ జి. రవి నాయక్ సూచిం
Read Moreవిద్యా దానానికి మించింది లేదు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: విద్యా దానానికి మించిన పుణ్యకార్యం ఏదీ లేదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్
Read Moreమీసేవా ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి : పోతులపల్లి శివకుమార్
వనపర్తి టౌన్, వెలుగు: మీ సేవా ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని మీసేవ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పోతులపల్లి శివకుమార్, గౌరవ అధ్యక్షుడు
Read Moreరాహుల్ను ప్రధానిని చేద్దాం : వంశీచంద్ రెడ్డి
సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చంద్రెడ్డి మక్తల్, వెలుగు: భారత్ జోడోయాత్ర పేరుతో దేశాన్ని ఒక్కటి చేసేందుకు కన్యాకు
Read Moreరంజాన్ నాటికి ఈద్గా పనులు కంప్లీట్ చేస్తాం : సరిత
గద్వాల, వెలుగు: గద్వాల పట్టణంలోని ఈద్గా పెండింగ్ పనులను వచ్చే రంజాన్ పండుగ నాటికి కంప్లీట్ చేస్తామని జడ్పీ చైర్పర్సన్ సరిత త
Read Moreబెల్ట్షాపుల్లో మద్యం అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే..రూ.10 వేల నజరానా
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్ల నియోజకవర్గంలోని గ్రామాల్లో ఫిబ్రవరి 1 తరువాత మద్యం అమ్
Read Moreయాసంగి పంటలకు నీటి కష్టాలు
వనపర్తి, వెలుగు: యాసంగి పంటలకు అప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండలు ముదురుతుండంతో పైర్లకు చాలినంత నీరు అందట్లేదు. జూరాల, బీమా లిఫ్ట్ లో ఆయకట్ట
Read Moreపీడీఎస్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు
మరికల్, వెలుగు : రేషన్ బియ్యం తరలించిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని సీ
Read Moreచారగొండ మండలంలో రేషన్ బియ్యం పట్టివేత
వంగూర్, వెలుగు: చారగొండ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreవిధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు : సౌభాగ్య లక్ష్మి
మక్తల్, వెలుగు : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ వో డాక్టర్ సౌభాగ్య లక్ష్మి హెచ్చరించారు. పట్టణంలోని కమ్యూనిటీ ఆస్పత్
Read Moreగద్వాల జిల్లాలో రెండు ప్రమాదాలు.. ఆరుగురు మృతి
గద్వాల/ఎల్బీనగర్, వెలుగు: గద్వాల, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జోగులాంబ గద్వాల జ
Read Moreకబ్జాలపై కామోష్.. పాలమూరులో ఆక్రమణకు గురవుతున్న చెరువులు, కుంటలు
ఏడాది కిందటే ఎంక్వైరీలో కబ్జాలు గుర్తించిన ఆఫీసర్లు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు మహబూబ్నగర్, వెలుగు
Read Moreపేదల సంక్షేమం కోసమే వికసిత్ భారత్ : మహేంద్రనాథ్ పాండే
కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే కందనూలు, వెలుగు : వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేదల సంక్షేమం, ఆరోగ్యానికి ఒక వరం లాంటిదని
Read More