మహబూబ్ నగర్

ప్రజా సమస్యల పరిష్కారానికి ..ఫస్ట్ ప్రయార్టీ ఇవ్వాలి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు :  ప్రజా సమస్యల పరిష్కారానికి ఫస్ట్  ప్రయార్టీ ఇవ్వాలని మహబూబ్​నగర్​ కలెక్టర్  జి. రవి నాయక్  సూచిం

Read More

విద్యా దానానికి మించింది లేదు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: విద్యా దానానికి మించిన పుణ్యకార్యం ఏదీ లేదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వాసవి ఎడ్యుకేషన్  ట్రస్ట్

Read More

మీసేవా ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి : పోతులపల్లి శివకుమార్

వనపర్తి టౌన్, వెలుగు: మీ సేవా ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని మీసేవ యూనియన్  జిల్లా అధ్యక్షుడు పోతులపల్లి శివకుమార్, గౌరవ అధ్యక్షుడు

Read More

రాహుల్​ను ప్రధానిని చేద్దాం : వంశీచంద్ రెడ్డి

    సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు ​వంశీ చంద్​రెడ్డి మక్తల్, వెలుగు: భారత్ జోడోయాత్ర పేరుతో దేశాన్ని ఒక్కటి చేసేందుకు కన్యాకు

Read More

రంజాన్ నాటికి ఈద్గా పనులు కంప్లీట్ చేస్తాం : సరిత

గద్వాల, వెలుగు: గద్వాల పట్టణంలోని ఈద్గా పెండింగ్‌‌ పనులను వచ్చే రంజాన్  పండుగ నాటికి కంప్లీట్  చేస్తామని జడ్పీ చైర్​పర్సన్​ సరిత త

Read More

బెల్ట్​షాపుల్లో మద్యం అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే..రూ.10 వేల నజరానా

    జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి  జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్ల నియోజకవర్గంలోని గ్రామాల్లో ఫిబ్రవరి 1 తరువాత మద్యం అమ్

Read More

యాసంగి పంటలకు నీటి కష్టాలు

వనపర్తి, వెలుగు:  యాసంగి పంటలకు అప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండలు ముదురుతుండంతో పైర్లకు చాలినంత నీరు అందట్లేదు. జూరాల, బీమా లిఫ్ట్ లో ఆయకట్ట

Read More

పీడీఎస్​ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు

మరికల్​, వెలుగు : రేషన్​ బియ్యం తరలించిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని సీ

Read More

చారగొండ మండలంలో రేషన్ బియ్యం పట్టివేత

వంగూర్, వెలుగు: చారగొండ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..  

Read More

విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు : సౌభాగ్య లక్ష్మి

మక్తల్, వెలుగు : విధుల్లో  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ వో డాక్టర్ సౌభాగ్య లక్ష్మి హెచ్చరించారు. పట్టణంలోని కమ్యూనిటీ ఆస్పత్

Read More

గద్వాల జిల్లాలో రెండు ప్రమాదాలు.. ఆరుగురు మృతి

గద్వాల/ఎల్బీనగర్, వెలుగు: గద్వాల, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జోగులాంబ గద్వాల జ

Read More

కబ్జాలపై కామోష్.. పాలమూరులో ఆక్రమణకు గురవుతున్న చెరువులు, కుంటలు

    ఏడాది కిందటే ఎంక్వైరీలో కబ్జాలు గుర్తించిన ఆఫీసర్లు      చర్యలు తీసుకోవడంలో వెనకడుగు మహబూబ్​నగర్​, వెలుగు

Read More

పేదల సంక్షేమం కోసమే వికసిత్​ భారత్ : మహేంద్రనాథ్ పాండే

కేంద్ర మంత్రి డాక్టర్  మహేంద్రనాథ్ పాండే కందనూలు, వెలుగు : వికసిత్​ భారత్  సంకల్ప్ యాత్ర పేదల సంక్షేమం, ఆరోగ్యానికి ఒక వరం లాంటిదని

Read More