
మహబూబ్ నగర్
చనిపోయిన కోళ్లు 23వేల పైచిలుకే..ఆరు గ్రామాల్లో చికెన్ అమ్మవద్దని ఆర్డర్
వనపర్తి/మదనాపూరు, వెలుగు : జిల్లాలో ఇప్పటి వరకూ సుమారు 23వేల కోళ్లకు పైగా చనిపోయినట్టు వెటర్నరీ అధికారులు తెలిపారు. శుక్రవారం జిల్లా వెటర్
Read Moreపెబ్బేరు మార్కెట్ యార్డులో..రూ.8.44 కోట్లతో గోదాముల నిర్మాణం
పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డులో గోదాం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని ఏఎంసీ చైర్పర్సన్ ప్రమో
Read Moreసమ్మర్ లో కరెంటు సమస్య రాకుండా చర్యలు : ముషారఫ్ ఫరూఖి
మహబూ నగర్ కలెక్టరేట్, వెలుగు: సమ్మర్ లో కరెంటు కోతలు లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్
Read Moreకేడర్లో ఫుల్ జోష్.. సీఎం రేవంత్ రెడ్డి సభకు భారీగా తరలి వచ్చిన మహిళలు
నారాయణపేట చేనేత వస్ర్తాలతో మంత్రులు, ఎమ్మెల్యేలకు సత్కరించిన ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు
Read Moreనీళ్లు సీమకు.. నిధులు కేసీఆర్కు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగింది ఇదే..: సీఎం రేవంత్ రెడ్డి
పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేసుంటే.. ఇప్పుడు చంద్రబాబుతో నీళ్ల పంచాది ఉండేదే కాదు ఆనాడు వైఎస్సార్కు ఊడిగం
Read Moreపాలమూరు జిల్లా కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేస్తా: సీఎం రేవంత్
ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చుచేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో మెడికల్ కాలేజీ,హాస్టల్ ని
Read Moreఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్
నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎస్సీ మహిళ బంగళి దేవమ్మ ఇందిరమ్మ
Read Moreగుడ్ న్యూస్ : మహిళలకు ఏడాదికి రెండు క్వాలిటీ చీరలు : సీఎం రేవంత్
త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన రేవంత్..సొంత ఆడబిడ్డలకు ఇచ్చిన
Read Moreకోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ లో జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. నా
Read Moreసేవాలాల్ చూపిన మార్గం ఆచరణీయం : మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గం ఆచరణీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం జి
Read Moreరైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హన్వాడ, వెలుగు: రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండలంలోని ఏనెమీది తండాలో రూ
Read Moreఫిబ్రవరి 21న మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటకు సీఎం
ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు రూ.966 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జనసమీకరణపై దృష్టి పెట్టిన పేట ఎమ్మెల్యే పర్ణికా రెడ
Read Moreఎస్వీకేఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్
40 మంది స్టూడెంట్లకు అస్వస్థత జడ్చర్ల, వెలుగు : ఫుడ్ పాయిజన్ కావడంతో ఓ ప్రైవేట్&zw
Read More