
మహబూబ్ నగర్
పాలమూరు జిల్లాలో పూర్తయిన నామినేషన్ల స్క్రూటినీ
వెలుగు, నెట్వర్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రిటర్నింగ్ ఆఫీసర్లు సోమవారం నామినేషన్లను పరిశీలించి, అసంపూర్తిగా ఉన్న వాటిని తిరస్కరించారు. మబూబ్
Read Moreబీఆర్ఎస్ నేతలు జేబు దొంగలకు కూడా చాన్స్ ఇస్తలేరు: రేవంత్
బీఆర్ఎస్ నేతలు జేబు దొంగలకు కూడా చాన్స్ ఇస్తలేరని విమర్శించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇసుక, భూ దందాలన్నీ బీఆర్ఎస్ నేతలయేనన్నారు. కొడంగల్
Read Moreగువ్వల బాలరాజును పరామర్శించిన మంత్రి కేటీఆర్
అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై జరిగిన దాడిని మంత్రి కేటీఆర్ ఖండించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గువ్వల
Read Moreకాంగ్రెస్ కు టీడీపీ నేతల మద్దతు
వనపర్తి, వెలుగు: వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని టీడీపీ నేతలు తెలిపారు. శనివారం వనపర్తిలోని టీడీపీ ఆఫీస్కు కాం
Read Moreకాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హన్వాడ, వెలుగు: అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీన
Read Moreఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలు.. అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత..
అచ్చంపేటలో నవంబర్ 12వ తేదీ శనివారం రోజున అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే అనుమానంతో ఉప్పునుంతల మండలంలోని వెల్
Read Moreఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి : సంజయ్ కుమార్ మిశ్రా
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు పని చేయాలని ఎన్నికల పరిశీలకుడు సంజయ
Read Moreబాలానగర్లో 15 రోజులుగా భగీరథ నీళ్లు బంద్
బాలానగర్ , వెలుగు: మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో మండలకేంద్రంలోని ప్రజలు తిప్పలు పడుతున్నారు. మండల కేంద్రంలోని రింగ్ రోడ్డు ప్రాంతంలో 15 రోజులుగా
Read Moreఅనిరుధ్కు అండగా ఉండండి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్రెడ్డికి నియోజకవర్గ ప్రజలు అండగా ఉండాలని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి
Read Moreఎన్నికల పరిశీలకుడిగా మిశ్రా
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా సంజయ్ కుమార్ మిశ్రాను ఎన్నికల సంఘం నియమించింది. జిల్లాలోని మహబూబ్
Read Moreమంద జగన్నాథంతో సంపత్ కుమార్ భేటీ
మానవపాడు, వెలుగు: అలంపూర్ నియోజకవర్గంలో తేనేటి విందు రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎంపీ, ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథంతో ఏఐసీసీ సె
Read Moreబీసీలు ఏకం కావాలి : డీకే అరుణ
గద్వాల, వెలుగు: రాష్ట్రంలో బీసీలు ఏకం కావాలని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. బీ
Read Moreబీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : ఏపీ జితేందర్రెడ్డి
మక్తల్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం
Read More