
మహబూబ్ నగర్
బాలుడి హత్య కేసులో.. దోషికి ఉరిశిక్ష
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు న్యాయ దేవతకు బాలుడి తల్లిదండ్రుల పాలాభిషేకం మహబూబాబాద్, వెలుగు : మూడేండ్ల కింద జరిగిన బాలుడి కిడ
Read Moreఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు: నిరంజన్ రెడ్డి
వ్యవసాయం బలోపేతం చేయడానికే సీఎం కేసీఆర్ పంటల మార్పిడికి శ్రీకారం చుట్టారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగున
Read Moreకేసీఆర్ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తాం: మంత్రి కేటీఆర్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. వనపర్తి జిల్లా సంకిరెడ్డి వద్ద ఆయిల్ ఫ్యాక్టరీ నిర్
Read Moreజడ్చర్ల టికెట్ పై రెండు రోజుల్లో క్లారిటీ : మల్లురవి
జడ్చర్ల టౌన్,వెలుగు : జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచే అభ్యర్థి పేరును రెండు, మూడు రోజు ల్లో హైకమాండ్ ప్రకటిస్తుందని టీపీసీసీ వైస్
Read Moreభూత్పూర్ లో మోదీ సభను విజయవంతం చేయాలి
ఆమనగల్లు, వెలుగు : భూత్పూర్ లో అక్టోబర్ 1న నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ లీడర్లు రాములు, ఆచారి కోరారు. గురువారం పట
Read Moreప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ : శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : అధికారంలోకి రావడానికి అలవిగాని హామీలతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్
Read Moreఅర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
మదనాపురం, వెలుగు : దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Read Moreరూ.425 కోట్లతో మిషన్ భగీరథ : మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చేందుకు రూ.425 కోట్లతో ప్రత్యేకంగా మిషన్ భగీరథ పథకం చేపట్టామని వ్యవ
Read Moreపొద్దున భర్త మృతి.. సాయంత్రం భార్య మృతి
అయిజ, వెలుగు : భర్త మృతిని జీర్ణించుకోలేక భార్య కూడా మృతి చెందింది. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పచ్చర్ల గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్య
Read Moreగద్వాలలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రారంభం: దీపక్ కుమార్
గద్వాల, వెలుగు: పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జోనల్ మేనేజర్ దీపక్ కుమార్ శ్రీ వాస్తవ్, సర్కిల్ హెడ్ ఎన్ వీఎ
Read Moreమిషన్ భగిరథ కార్మికుల మెరుపు సమ్మె.. 56 గ్రామాలకు నిలిచిన తాగునీరు
మక్తల్, వెలుగు: వేతనాలు చెల్లించకపోవడంతో మిషన్ భగీరథ కార్మికులు మెరుపు సమ్మె చేశారు. దీంతో మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాల్లోని ని 5
Read Moreజోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానములో .. హుండీ ఆదాయం రూ. 32 లక్షలు
అలంపూర్, వెలుగు: శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానములో 55 రోజుల హుండీని బుధవారం లెక్కించారు. మొత్తం రూ.32,02,
Read Moreకాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టే: డీకే అరుణ
గద్వాల, వెలుగు: కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బుధవారం ఇందువాసి, గద్వాలలోని
Read More