మహబూబ్ నగర్

జూరాల 5 గేట్లు ఓపెన్

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఇన్​ఫ్లో 74 వేల క్యూసెక్కులుగా ఉండడంతో అధికారులు సోమవారం ప్

Read More

మోరంచపల్లి గజ గజ!.. ఊర్లో ఉండడానికి భయపడుతున్న గ్రామస్తులు

1986లో ఎన్టీఆర్‌‌‌‌ ఇండ్లు కట్టిస్తామన్నా పోలే  2000లో వరదలొచ్చినప్పుడూ భయపడలే.. తాజా ఘటనతో ఊరు ఖాళీ చేయడానికి సిద్ధం

Read More

పులి గోర్లు, దంతాలు అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

అమ్రాబాద్, వెలుగు : చిరుతపులి దంతాలు, గోరును అమ్ముతున్న వ్యక్తులను వలపన్ని పట్టుకున్నట్లు డీఎఫ్ వో రోహిత్ గోపిడి తెలిపారు. ఆదివారం మన్ననూర్ ఈసీసీ సెంట

Read More

అచ్చంపేట మండలంలో పంది ముఖంతో..మేక పిల్ల జననం!

అచ్చంపేట, వెలుగు : మండలంలోని చందాపూర్​ గ్రామానికి చెందిన రాజుకు చెందిన మేక ఆదివారం రెండు పిల్లలకు జన్మనివ్వగా,  అందులో ఒక పిల్ల.. పంది ముఖంతో పుట

Read More

ఎలక్షన్లకు ముందే టికెట్ల లొల్లి

    జడ్చర్లలో ప్రధాన పార్టీల నుంచి టికెట్ల కోసం ఇద్దరు చొప్పున పోటీ     టికెట్​ తమకే వస్తుందంటూ ధీమా    &nbs

Read More

సీఎం కేసీఆర్.. మీ పార్టీ మూడు నెలల్లో బంద్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తెలంగాణలో వచ్చే మూడు నెలల్లో  కేసీఆర్ పార్టీ బంద్ పెట్టుకుంటారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ &nb

Read More

చెరువులో పక్కనే మొసలి.. ఏం చేయాలో తోచక నీళ్లలో మునిగి మృతి

కొత్తకోట, వెలుగు:  వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రామకృష్ణ పురం గ్రామంలో శనివారం  చెరువులోకి దిగిన ఓ వ్యక్తికి మొసలి కనిపించడంతో భయపడి నీ

Read More

కండ్లకలకతో కష్టాలు.. దవాఖానాల్లో క్యూ కడుతున్న బాధితులు

చిన్న పిల్లలు.విద్యార్థులే ఎక్కువ సర్కారీ దవాఖానాల్లో నో స్టాక్​ మందులు బయట కొనండి నాగర్​ కర్నూల్,​వెలుగు:  కండ్లకలక  వ్యాధి జిల

Read More

రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి.. రెండు చెంబుల నీళ్లూ ఇవ్వలే: విశ్వేశ్వర రెడ్డి

సీఎం కేసీఆర్ సాగునీరు కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ. రెండు లక్షల కోట్లు ఖర్చు చేసి రంగారెడ్డి‌‌ – పాలమూరు జిల్లాలకు రెండు చెంబుల నీళ్లు

Read More

ఆపదలో ఉన్న దోస్తుకు ఆర్థిక సహాయం

నవాబుపేట,వెలుగు: రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి మంచానికే పరిమితమై ఉన్న మిత్రుడిని  చిన్ననాటి దోస్తులు ఆదుకున్నారు. మండలంలోని కారూరు గ్రామానికి చెంద

Read More

తల్లి పాలు అమృతంతో సమానం: దోరేపల్లి లక్ష్మి

జడ్చర్ల, వెలుగు :  శిశువుకు తల్లిపాలు  అమృతంతో సమానమని మున్సిపల్​ చైర్ పర్సన్​ దోరేపల్లి లక్ష్మి ​అన్నారు. నక్కలబండ తండా అంగన్ వాడీ సెంటర్​ల

Read More

రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది: సంపత్ కుమార్

శాంతినగర్ , వెలుగు: వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణలో  ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జి

Read More

చిన్నారి లంగ్స్​ నుంచి ఇనుప మేకు తొలగింపు

మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు:  చిన్నారి లంగ్స్​ నుంచి ఇనుప మేకును శుక్రవారం మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ హాస్పిటల్​ డాక్టర్లు  తొలగ

Read More