మహబూబ్ నగర్

సర్కారు బడులు బాగుపడలే.. మన ఊరు-మనబడి పనులు వెరీ స్లో

     నడిగడ్డలో మన ఊరు-మనబడి పనులు వెరీ స్లో      161 స్కూళ్లలో, 11 చోట్ల మాత్రమే పనులు కంప్లీట్    

Read More

గిరిజనుల పంటను ధ్వంసం చేసిన బీఆర్ఎస్​ నేతలు

అచ్చంపేట, వెలుగు: కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తున్న గిరిజన రైతుకు చెందిన ఐదెకరాల పత్తి పంటను బీఆర్ఎస్​ నేతలు ధ్వంసం చేశారు. అచ్చంపేట మండలం ఐనూల్​ గ్ర

Read More

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన రద్దీ

శ్రీశైలం, వెలుగు: అమావాస్య సోమవారం కావడంతో శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. వేకువజాము నుంచే పాత

Read More

వరికి కష్టకాలం.. ఆందోళనలో రైతులు

అదను దాటుతున్నా ప్రారంభంకాని నాట్లు ముదిరిపోతున్న నార్లు ఆందోళనలో పాలమూరు రైతులు మహబూబ్​నగర్, వెలుగు: తీవ్ర వర్షాభావ పరిస్థితులు వరి సాగుప

Read More

పాలమూరు బిడ్డ నటరాజ్​కు.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డు

ప్రెసిడెంట్ ముర్ము చేతుల మీదుగా బంగారు పతకం న్యూఢిల్లీ, వెలుగు: రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మూడు దశాబ్దాలుగా సేవకార్యక్రమాలు చేస్తున్న పాలమూరుకు చె

Read More

కృష్ణా తీరం వెంట .. రాళ్లు,మట్టి కుప్పలు

నాగర్​కర్నూల్, వెలుగు :  ఏటా వరదలతో కృష్ణానదిలో పూడిక సమస్య తీవ్రమవుతున్నది. కేఎల్ఐ, పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టులకు నీళ్లందించే కోతిగుండ

Read More

పీయూ పేరు మార్చం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ పేరు అలాగే ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. ఆదివారం యూనివర్సిటీలో రూ.10 కోట్లతో నిర్మించ

Read More

ఇందిరమ్మ ఇండ్లకు.. రూ.3 వేలు కరెంటు బిల్లు వసూలు చేస్తున్రు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు రూ.3 వేల కరెంట్​ బిల్లు వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివా

Read More

పోడు పట్టాల పంపిణీలో అన్యాయం చేసిన్రు.. మంత్రిని కలిసిన నల్లమల చెంచులు

అమ్రాబాద్, వెలుగు: పోడు హక్కుపత్రాల మంజూరులో తమకు అన్యాయం చేశారని ఆదివాసీ చెంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన్ననూర్  

Read More

కుటుంబ కలహాలతో కూతురికి విషం తాగించి, తండ్రి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో కూతురికి విషం తాగించి, తండ్రి ఆత్మహత్య నాగర్ కర్నూల్, వెలుగు :  నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్  మండలం ఎల్లూర్  

Read More

బార్డర్​ దాటుతున్న ఇసుక.. కాంట్రాక్టర్, ఆఫీసర్ల కుమ్మక్కు

మక్తల్, వెలుగు : నారాయణపేట జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డు లేకుండాపోయింది. కాంట్రాక్టర్లు, మైనింగ్​ అఫీసర్లు కలిసి ఇసుకను కర్నాటక రాష్ట్రానికి తరలిం

Read More

గురుకుల స్టూడెంట్​కు పాముకాటు

గురుకుల స్టూడెంట్​కు పాముకాటు రాత్రి కరిస్తే.. తెల్లారి ఆస్పత్రికి తీసుకెళ్లిన సిబ్బంది కండిషన్​ సీరియస్​గా ఉన్నా పట్టించుకోని ప్రిన్సిపల్​

Read More

ఫర్నేస్ పేలి 13 మంది కార్మికులకు తీవ్ర గాయాలు

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలానగర్ మండలం మోతిఘనపూర్ గ్రామ శివారులో శ్రీనాథ్ రోటోప్యాక్ పరిశ్రమలో ఫర్నేస్ పేలింది. ఈ ఘటనలో 13 మంది

Read More