
మహబూబ్ నగర్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
గద్వాల, వెలుగు : ఖరీఫ్ లో వరి కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవా
Read Moreఆగమైతున్న మక్క రైతులు
బహిరంగ మార్కెట్లో రేటు ఎక్కువగా ఉంటుదన్న మార్క్ఫెడ్ ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు మార్కెట్లలో రూ.1,800 మించి రేటు చెల్లిస్తలేరు
Read Moreకనుచూపు మేర.. కురుమూర్తి జాతర
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
పీఎం కిసాన్ యోజన దరఖాస్తులు పరిష్కరించాలి : కలెక్టర్ కోయ శ్రీ హర్ష నారాయణపేట, వెలుగు : పెండింగ్లో ఉన్న పీ
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
వనపర్తి, వెలుగు: అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మ
Read Moreమహబూబ్నగర్ నుంచి రంగారెడ్డిలోకి ఎంటరైన జోడో యాత్ర
జడ్చర్ల/బాలానగర్/మిడ్జిల్/షాద్ నగర్, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదురోజుల పాటు సాగిన భారత్ జోడో యాత్ర శనివారం రంగారెడ్డి జిల్లా షాద్&zwn
Read Moreకురుమూర్తి అలంకారోత్సవం
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లా కురుమూర్తి జాతరలో భాగంగా ఆదివారం స్వామివారి అలంకారోత్సవం ఘనంగా నిర్వహించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ
Read Moreసీఎం గుంజుకున్న భూములు వాపస్ ఇప్పిస్తం
ఉప ఎన్నిక కోసం వందల కోట్లు ఎక్కడివి? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని కట్టడి చేస్తం మహబూబ్నగర్/షాద్నగర్, వెలుగు: రాష్ట్రంలో
Read Moreమార్నింగ్ వాకర్స్ తో రాహుల్ రన్నింగ్
మహబూబ్ నగర్ జిల్లాలో 5వ రోజు రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. జడ్చర్ల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. గొల్లపల్లి నుంచి ప్రారంభమైన యాత్
Read Moreమోడీ నల్లచట్టాలకు కేసీఆర్ మద్దతిచ్చిండు : రాహుల్ గాంధీ
టీఆర్ఎస్, బీజేపీ రెండూ కలిసే పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజల ఉసురు పోసుకుంటున్
Read Moreకొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో నాలుగో రోజు కొనసాగుతోంది. శనివారం ఉదయం 6 గంటలకు మహబూబ్ నగర్ జేపీఎంసీ నుంచి ప
Read Moreబీజేపీ, టీఆర్ఎస్ల హైడ్రామా బయటపడింది : మాజీ మంత్రి నాగం
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : కాంగ్రెస్ గుర్తుపై గెలిచి సీఎం కేసీఆర్కు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు రిజైన్ చేసి, మ
Read Moreకాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేత మీద జీఎస్టీ ఎత్తేస్తం - రాహుల్
మేం 25 లక్షల ఎకరాలు పంచితే కేసీఆర్ లాక్కుంటుండు: రాహుల్ రైతులకు రుణమాఫీ చేస్తం పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు యాత్రలో రాహుల్ హ
Read More