
మహబూబ్ నగర్
నల్లమలలో పర్యాటకానికి మహర్దశ .. టెంపుల్, ఎకో, రివర్ టూరిజానికి ప్రయారిటీ
అటవీ, నదీ తీర ప్రాంతాల అభివృద్ధికి రూ.65 కోట్లతో ప్రపోజల్స్ సోమశిలకు అత్యధికంగా నిధులు నాగర్కర్నూల్, వెలుగు: నల్లమల అటవీప్రాంతం, కృష్ణా తీర
Read Moreమహబూబ్నగర్ జిల్లాలో ఫటా ఫట్ వార్తలు ఇవే
మైసిగండి ఆలయానికి రూ.11.40 లక్షల ఆదాయం ఆమనగల్లు, వెలుగు: కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన వేలం పాటలో ఆలయ
Read Moreజోగులాంబను దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్ బట్టి
అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామిని సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్ బట్టి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న జడ్జికి ఈవో
Read Moreగద్వాల జిల్లాలో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు
అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా కొనసాగిన బండి సంజయ్ పర్యటన గద్వాల, వెలుగు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడంతో సంతాప దినాల
Read Moreఇథనాల్ కంపెనీని రద్దు చేయాలి : ప్రజా జేఏసీ సభ్యులు
నర్వ, వెలుగు: ప్రభుత్వం సింథటిక్ కెమికల్స్ పర్మిషన్ ఇవ్వకుండా, ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని తెలంగాణ పీపుల్స్ ప్రజా జేఏసీ సభ్యులు కోరారు. ఇథనాల్
Read Moreనాగర్ కర్నూల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ తనిఖీ చేసిన డీఎంహెచ్వో
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పట్టణంలోని రాఘవేంద్ర హాస్పిటల్, గాయత్రి హాస్పిటల్ ను డీఎంహెచ్వో స్వ రాజ్యలక్ష్మి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ నెల 25న తెలకపల
Read Moreఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: హాస్టళ్లు, గురుకులాల్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్
Read Moreఆరుబయటే వడ్లు..కనీస జాగ్రత్తలు తీసుకోని రైస్ మిల్లర్లు
క్వాలిటీ లెవీ బియ్యం ఎలా ఇస్తారంటున్న స్థానికులు గోదాములు లేకున్నా కెపాసిటీకి మించి వడ్లు కేటాయిస్తున్న ఆఫీసర్లు గద్వాల, వెలుగు : రైస్  
Read Moreబీచుపల్లిలో 120 క్వింటాళ్ల సీఎంఆర్ వడ్లు చోరీ
గద్వాల, వెలుగు: 120 క్వింటాళ్ల సీఎంఆర్ వడ్లు (40 కేజీల ప్యాకెట్లు 300 బస్తాలు) చోరీకి గురైన ఘటన ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆయిల్ మిల్లు దగ్గర చోటు చేసుక
Read Moreరైతులకు స్పింక్లర్స్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి
కందనూలు, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పాలనలో భాగంగా విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్న
Read Moreనర్వ మండల రూపురేఖలు మార్చండి : బండి సంజయ్కుమార్
నర్వ, వెలుగు: సమగ్రత అభియాన్లో భాగంగా ఎంపికైన నర్వ మండలం రూపురేఖలు మార్చాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ కలెక్టర్ను ఆదేశించారు. ప్ర
Read Moreమైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్యెల్యే అనిరుధ్రెడ్డి
నవాబుపేట, వెలుగు: మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జడ్చర్ల ఎమ్యెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కాకర్లపహాడ్ గ్రామపంచాయతీ
Read Moreమక్తల్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలి : వాకిటి శ్రీహరి
నారాయణపేట, వెలుగు : మక్తల్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు
Read More