కుభీర్ మండలంలోని ధార్ కుభీర్లో రెండ్రోజులపాటు నిర్వహించిన మహాలక్ష్మి జాతర కన్నుల పండువగా సాగింది. సోమవారం అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, హోమం చేయగా.. మంగళవారం డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. మేకలను బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో మహాలక్ష్మి ఆలయం నిర్మించినప్పటి నుంచి ప్రతి ఏటా వార్షికోత్సవం సందర్భంగా జాతర జరుపుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. - వెలుగు, కుభీర్
కన్నుల పండువగా మహాలక్ష్మి జాతర
- ఆదిలాబాద్
- October 16, 2024
లేటెస్ట్
- వారణాసిలో గంగా నదిపై రైలురోడ్డు బ్రిడ్జ్ : కేంద్ర కేబినెట్ ఆమోదం
- DK: ఐపీఎల్కు రిటైర్మెంట్.. అబుదాబి లీగ్లో అరంగ్రేటం
- V6 DIGITAL 16.10.2024 EVENING EDITION
- జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తీవ్ర విషాదం.. కెమికల్ సంపులో పడి కవలలు మృతి
- తెలంగాణకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు..!
- మెదక్లో ఘోర ప్రమాదం.. కారు వాగులో పడి ఏడుగురు మృతి
- మేడారం వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న మంత్రి కొండా సురేఖ
- గ్రేట్ ఫ్యాన్: బన్నీ కోసం 1,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని.. ఐకాన్ ఆప్యాయతకు ఫిదా!
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 ఉద్యోగాలు.. పరీక్ష లేదు, మెరిట్ ఆధారంగాఎంపిక
- ఐఏఎస్లకు చుక్కెదురు.. హైకోర్టులోనూ దక్కని ఊరట
Most Read News
- క్రేజీ లుక్ లో మహేష్.. డెవిల్ లుక్ అదిరింది..
- Bigg Boss: ఈ వారం నామినేషన్స్లో ఆ ఇద్దరు టాప్.. డేంజర్ జోన్లో ఉన్నది వీరే!
- అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు
- హోటల్ వివేరాపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల దాడులు
- తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు!
- రజనీకాంత్ ఇంటి చుట్టూ భారీగా వరదనీరు..
- ఆ సినిమాతో భారీగా నష్టపోయా.. అల్లు అర్జున్ ఆర్య సినిమాతో రికవర్ అయ్యాను
- తగ్గిన పాల సేకరణ రేటు
- తెలంగాణకు ఆ ఐఏఎస్లతో సంబంధం లేదు
- IND vs NZ 2024: న్యూజిలాండ్తో తొలి టెస్ట్.. భారత్ తుది జట్టు ఇదే