ముంబై: క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. ఐపీఎల్ మ్యాచ్లను స్టేడియంలో నేరుగా చూసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఏప్రిల్ 15 వరకు 25 శాతం మంది ఫ్యాన్స్ను అనుమతించేందుకు మహారాష్ట్ర గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్తో జరిగిన సమావేశంలో మంత్రి ఆదిత్య థాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు. మెగా లీగ్లో పాల్గొనే 10 జట్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా ఐదు గ్రౌండ్స్ను గుర్తించారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్, ఎంసీఏ గ్రౌండ్ (థానే), డీవై పాటిల్ యూనివర్సిటీ గ్రౌండ్ అండ్ ఫుట్బాల్ పిచ్, సీసీఐ గ్రౌండ్, రిలయన్స్ కార్పొరేట్ పార్క్ గ్రౌండ్ (ఘన్సోలీ) ఇందులో ఉన్నాయి. ఈ నెల 7, 8న అన్ని జట్లు ముంబైకు చేరుకోనున్నాయి. రూల్స్ ప్రకారం ఐదు రోజుల వరకూ క్వారంటైన్లో ఉండాలి. ఆ తర్వాత బీసీసీఐ ఏర్పాటు చేసిన బబుల్లోకి ఎంట్రీ ఉంటుంది. ఐసోలేషన్లో ఒకటి, మూడు, ఐదో రోజు ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేస్తారు. 14 లేదా 15 నుంచి ట్రెయినింగ్ను మొదలుపెట్టనున్నాయి.
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- ఆట
- March 3, 2022
మరిన్ని వార్తలు
-
జిల్లాకో మినీ క్రికెట్ స్టేడియం.. ప్రతి జిల్లాకు రూ. కోటి : HCA అధ్యక్షడు జగన్ మోహన్ రావు
-
IND vs ENG: టీమిండియాతో రెండో వన్డే.. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను రంగంలోకి దింపుతున్న ఇంగ్లాండ్
-
Prabath Jayasuriya: 5వికెట్లు తీయడం ఇంత ఈజీనా: టెస్టుల్లో శ్రీలంక స్పిన్నర్ అసాధారణ బౌలింగ్
-
PAK vs NZ: చివరి 5 ఓవర్లలో 84 పరుగులు.. మెరుపు సెంచరీతో పాక్ బౌలర్లను చితక్కొట్టిన ఫిలిప్స్
లేటెస్ట్
- Vitamin E deficiency: కాళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయా.. విటమిన్ E లోపం సంకేతమే.. కారణాలు, చికిత్స
- మార్చి 24,25తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
- జమ్మూ కాశ్మీర్లో భారీ అగ్నిప్రమాదం..50షాపులు, రెస్టారెంట్లు దగ్ధం
- జిల్లాకో మినీ క్రికెట్ స్టేడియం.. ప్రతి జిల్లాకు రూ. కోటి : HCA అధ్యక్షడు జగన్ మోహన్ రావు
- IND vs ENG: టీమిండియాతో రెండో వన్డే.. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను రంగంలోకి దింపుతున్న ఇంగ్లాండ్
- ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..
- వైసీపీలోకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. డేట్ ఫిక్స్..
- తెలంగాణలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
- ఢిల్లీ రిజల్ట్ పై రాహుల్ గాంధీ ఏమన్నారంటే.?
- Prabath Jayasuriya: 5వికెట్లు తీయడం ఇంత ఈజీనా: టెస్టుల్లో శ్రీలంక స్పిన్నర్ అసాధారణ బౌలింగ్
Most Read News
- ఫోన్ ఎత్తొద్దు.. మళ్లా చేయొద్దు మిస్డ్కాల్స్తో అకౌంట్స్ హ్యాక్
- రికార్డు స్థాయిలో బంగారం ధరలు..ఇలా పెరిగితే కొనడం కష్టమే
- Delhi Assembly Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ లైవ్ అప్డేట్స్
- ఉద్యోగులు అందరూ ఫంక్షన్కు వెళ్లారు..ఆఫీస్ ను గాలికి వదిలేశారు..
- SA 20: నేడే సన్ రైజర్స్తో ముంబై ఫైనల్ సమరం.. టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే
- PAK vs NZ: చివరి 5 ఓవర్లలో 84 పరుగులు.. మెరుపు సెంచరీతో పాక్ బౌలర్లను చితక్కొట్టిన ఫిలిప్స్
- Champions Trophy 2025: ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. భారత్ను ఓడించాలి: ఆ ఇద్దరికీ పాకిస్థాన్ ప్రధాని రిక్వెస్ట్
- Apple iPhone 15: గ్రేట్ ఆఫర్..రూ.30వేలకే ఐఫోన్..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో
- Good Health : మీరు కోడిగుడ్లు ఎక్కువ తింటున్నారా.. అయితే గుండె పోటు నుంచి తప్పించుకున్నట్లే..
- భూభారతి రూల్స్కు ధరణి పోర్టల్ బ్రేక్.. యూజర్ ఫ్రెండ్లీ లేక రైతులకు తిప్పలు..!