పీసీసీ అధ్యక్షున్ని కలిసిన మాజీ జడ్పీ చైర్​ పర్సన్

 పీసీసీ అధ్యక్షున్ని కలిసిన మాజీ జడ్పీ చైర్​ పర్సన్

గద్వాల టౌన్, వెలుగు: తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా ఎంపికైన మహేశ్​ కుమార్ గౌడ్ ను గద్వాల మాజీ జడ్పీ చైర్​ పర్సన్, కాంగ్రెస్ ఇన్చార్జి సరిత దంపతులు హైదరాబాద్​లో ఆదివారం కలిశారు. అధ్యక్షునిగా ఎన్నికవడంతో బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.