ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో గల్ఫ్ బాధితుడు తన గోడు చెప్పుకుంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన సురేశ్ అనే యువకుడు.. దుబాయ్ లో తాను పడుతున్న కష్టాలను చెప్పుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 21న దుబాయ్ వెళ్లిన సురేశ్.. ఏజెంట్ మోసానికి బలయ్యాడు. భవన నిర్మాణ మేస్త్రీగా పని ఉందని చెప్పి.. అక్కడికి వెళ్లాక కూలీ పనులు చేయిస్తున్నారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఎలాగైనా ప్రభుత్వం స్పందించి ఇండియాకు తీసుకెళ్లాలని కోరుతున్నాడు.
KTR సార్ మీరే కాపాడాలి.. మల్యాలకు చెందిన గల్ఫ్ బాధితుడి ఆవేదన
- తెలంగాణం
- June 24, 2019
లేటెస్ట్
- కూకట్పల్లిలో హైడ్రా భయంతో ఉరేసుకున్న మహిళ
- మూసీ ప్రాజెక్ట్ నిర్వాసితులు పునరావాస కేంద్రాలకు తరలింపు
- హైడ్రా పేరుతో హైడ్రామా.. ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్
- AP News: ఆలయ సాంప్రదాయాలను గౌరవించాలి: సీఎం చంద్రబాబు
- జానీ వ్యవహారంలో డైరెక్టర్ సుకుమార్ పేరు.. ?
- ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో విషాదం.. ఇద్దరు మృతి
- కర్నాటక CM సిద్ధరామయ్య రాజీనామాపై ఖర్గే కీలక వ్యాఖ్యలు
- గుర్తుంచుకోండి.. మేం చేరుకోలేని ప్రదేశమే లేదు: ఇరాన్కు నెతన్యాహు మాస్ వార్నింగ్
- సుప్రీం కోర్టు సిబ్బంది కోసం సూపర్ హిట్ సినిమా స్పెషల్ షో.
- శ్రీ చైతన్య కాలేజీలో 100 మందికి ఫుడ్ పాయిజన్ రూ.2 లక్షలు ఛలాన్
Most Read News
- Devara Review: 'దేవర' మూవీ రివ్యూ..ఎన్టీఆర్-కొరటాల మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
- దేవర డే 1 కలెక్షన్ల రికార్డ్: ఏకంగా టాప్ 2 లో ఉండనుందా..?
- జగన్ తిరుమల పర్యటన రద్దు
- అలా ఎలా కూలుస్తారు..?: హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు నోటీసులు
- The Mystery of Moksha Island: ఓటీటీలో మోక్ష ఐలాండ్ మిస్టరీ చూశారా.. తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
- గీతం యూనివర్సిటీ విద్యార్థిని హాస్టల్లో సూసైడ్
- హైదరాబాద్ RTC క్రాస్ రోడ్డులో.. NTR కటౌట్ తగలబడింది..!
- తెలంగాణలో డీజేలపై నిషేధం?
- జగన్ తిరుమల పర్యటన రద్దుకు కారణం ఇదే
- లేగదూడ పై చిరుత దాడి..తరిమిన ఆవులు