శివ్వంపేట, వెలుగు: మండల కేంద్రంలో ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన మినరల్వాటర్ ప్లాంట్ను దసరా రోజు మండల కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి నవీన్ గుప్తా ప్రారంభించారు. తన తల్లితండ్రులైన పులిమామిడి అంజమ్మ, మల్లేశం గుప్తా జ్ఞాపకార్థం సొంత నిధులతో ఆయన ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తాగునీటిని ఉచితంగా తీసుకెళ్లవచ్చని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, పీఎన్జీ యువసేన సభ్యులు పాల్గొన్నారు.
మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
- మెదక్
- October 14, 2024
లేటెస్ట్
- ఖమ్మం జిల్లాలో .. మెడికల్ కాలేజీలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
- గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు : తుమ్మల నాగేశ్వర రావు
- ప్రతి మండలంలో మినీ స్టేడియం : ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు
- మూన్యాతండా, భద్రుతండా గ్రామలలో .. చిరుత పులి సంచారం
- వడ్ల కొనుగోళ్ల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు : కలెక్టర్ నారాయణరెడ్డి
- పాలేరులో ధాన్యం కొనుగొలు కేంద్రం ప్రారంభం : ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి
- ఎర్రగడ్డతండాలో భక్తరామదాసు ప్రాజెక్టు ట్రయల్ రన్
- గ్రీవెన్స్ దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి పెట్టాలి : అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్
- దివ్యాంగుల పింఛన్ ఫస్ట్ వీక్ లోనే ఇవ్వాలి
- సమాజ రుగ్మతల నివారణకు బుద్ధుడి బోధనలే శరణ్యం : గుత్తా సుఖేందర్ రెడ్డి
Most Read News
- తెలంగాణకు అటూ ఇటూ రెండు అల్పపీడనాలు : రాబోయే 3, 4 రోజులు ఉక్కబోత, వర్షాలు
- PAK vs ENG 2024: ఇది వాళ్ళ సమస్య.. బాబర్, అఫ్రిదిని తప్పించడంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్
- రూ.30 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళీ సినిమా...
- బెయిల్ పిటిషన్లు తిరస్కరణ.. బోరున ఏడ్చిన పవిత్ర గౌడ
- IND vs NZ 2024: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- భవానీ మాలధారణ స్వాములపై దాడి
- PAK vs ENG 2024: బాబర్ అజామ్ స్థానంలో కమ్రాన్ గులామ్.. ఎవరితను..? అంత పోటుగాడా..?
- భారత్ విడిచి వెళ్లండి: కెనడా దౌత్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్
- PAK vs ENG 2024: ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు రెస్ట్.. పాక్ జట్టును తక్కువగా అంచనా వేసిన ఇంగ్లాండ్
- తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మూసీ రివర్ బెడ్ బాధితులు