
మెదక్
Telangana Tourism: మన తెలంగాణ ఊటీ... ఎండాకాలంలో చూసొద్దామా..
వీకెండ్కు ఎక్కడికెళ్లాలని ఆలోచిస్తున్నారా? వేసవి కదా ఏదైనా చల్లని ప్లేస్ కు వెళ్తే బాగుంటుంది. చల్లని ప్రదేశాలనగానే ఊటీ, కొడైకెనాల్, మున
Read Moreనాన్న చనిపోతే అమ్మ కష్టపడి చదివిస్తోంది.. చిన్నారి మాటలకు కంటతడి పెట్టిన హరీష్ రావు.
ఎంతటి నాయకులైనా అమ్మ ప్రేమకు దాసోహం కాల్సిందే. అమ్మ కష్టాన్ని చూస్తే కరిగిపోవాల్సిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఓ తల్లి కష్టాన్ని గురించి
Read Moreభూ సమస్యలు తీర్చేందుకే భూభారతి : ఎమ్మెల్యే రోహిత్ రావు
రామాయంపేట, వెలుగు: భూ సమస్యలు తీర్చేందుకే ప్రభుత్వం భూభారతిని తీసుకువచ్చిందని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. శుక్రవారం రామాయంపేట రైతు వేదికలో భూభారతిప
Read Moreకూతురి ఎంగేజ్మెంట్కు డబ్బులు లేక.. మనస్తాపంతో తండ్రి సూసైడ్.. సిద్దిపేట జిల్లాలో విషాదం
గజ్వేల్ (వర్గల్), వెలుగు : పెద్దకూతురు పెండ్లికి చేసిన అప్పులు తీరకపోవడం, చిన్న కూతురు ఎంగేజ్మెంట్కు అప్పు దొరకకప
Read Moreగుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి .. కంది జైలులో ఘటన
సంగారెడ్డి, వెలుగు: గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. కందిలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ వెంకట్(39)కు శుక్రవారం
Read Moreఒక్కో యూనిట్కు ముగ్గురికి పైగా పోటీ .. రాజీవ్ యువ వికాసానికి 1,39,641 దరఖాస్తులు
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకానిక
Read Moreమిషన్ భగీరథ పైప్ లైన్ లీక్..హైవేపై ఎగసిపడ్డ నీరు
సంగారెడ్డి జిల్లా పెద్దపూర్ దగ్గర NH 65 పక్కనమిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ లీకైంది.దీంతో అందులో నుంచి వాటర్ హైవే పైకి ఎగిసిపడుతోంది. హైదరాబాద్ నుంచి ము
Read Moreసంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన
సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలులో ఓ ఖైది మృతి చెందడం కలకలం రేపుతోంది. గుండె నొప్పి తో మృతి చెందినట్టు జైలు అధికారులు చెబుతున్నారు. గంజాయి
Read Moreరైతులకు న్యాయం చేసేందుకే భూభారతి : కలెక్టర్ రాహుల్ రాజ్
తూప్రాన్, మనోహరాబాద్, వెలుగు: భూభారతితో రైతులకు న్యాయం చేయడమే ప్రధాన ధ్యేయమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో భూ
Read Moreప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న బీజేపీ : కాంగ్రెస్ నేత నీలం మధు
పటాన్చెరు, వెలుగు: సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ సర్కార్ ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్న
Read Moreభూభారతి అవగాహన సదస్సులు నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి
సదాశివపేట, వెలుగు: భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులను నిర్వహించాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు సూచించారు. గురువారం సదాశివపేట పట్టణంలోని దుర్గా గార్డెన
Read Moreకక్ష సాధింపులకు పాల్పడుతున్న బీజేపీ : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: ఈడీ, సీబీఐ మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ఆరోపించారు. గురువారం హుస్నాబాద్ ఎల్లమ్మ చె
Read Moreరెండో పెండ్లి కోసం నాలుగు నెలల చిన్నారిని చంపేసిన్రు.. తల్లి, తాత, అమ్మమ్మ అరెస్ట్.. మెదక్ జిల్లాలో ఘటన
కొల్చారం/చిలప్చేడ్, వెలుగు: రెండో పెండ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉందన్న కారణంతో ఓ మహిళ తన తల్లిదండ్రులత
Read More