మెదక్

సీతామాతకు  గిరిజనుల పూజలు 

వికారాబాద్, వెలుగు : వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని గిరిజనుల ఆరాధ్యదైవం సీతామాతకు కోటాలగూడ గ్రామస్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు.

Read More

అభివృద్ధి కోసం అందరూ కలిసిరావాలి : దామోదర రాజనర్సింహ

    చెరువులు, కాల్వల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు     మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి రామచంద్రాపురం, వెలుగు : అభివృద

Read More

మెదక్ జిల్లాలో పూర్తి కావచ్చిన భగీరథ సర్వే

మెదక్​ కలెక్టర్ ​ప్రత్యక్ష పర్యవేక్షణ 97.03 శాతం సర్వే పూర్తి నల్లా కనెక్షన్​లేని ఇళ్ల వివరాలు నమోదు మెదక్, వెలుగు: జిల్లాలో మిషన్​భగ

Read More

మెదక్​లో ఖర్జూర పంట పండింది

    ఎడారి ప్రాంతాల్లోని పంటను పండించిన సత్యనారాయణ     రైతు ప్రయోగం సక్సెస్​ మెదక్, రామాయంపేట, వెలుగు : గల్ఫ్​

Read More

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అక్రమాస్తులపై ఈడీ ప్రకటన

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో  జూన్ 20న ఈడీ సోదాలు చేసింది. పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. ఉద

Read More

గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన

ప్రజాసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రూ

Read More

బిల్లు కోసం క్లాస్ రూమ్ కు తాళం

సిద్దిపేట, వెలుగు: క్లాస్​రూమ్స్​నిర్మించిన బిల్లు నెలలు గడుస్తున్నా మంజూరు కాకపోవడంతో వాటికి తాళం వేసి కాంట్రాక్టర్ నిరసన తెలిపిన సంఘటన సిద్దిపే

Read More

స్టూడెంట్స్​కు నులిపురుగుల మాత్రలు వేసిన ఎమ్మెల్యే

శివ్వంపేట, వెలుగు: జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం శివ్వంపేట మండలం గూడూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్ప

Read More

నులిపురుగుల మాత్రలు పంపిణీ

తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లాలోని గవర్నమెంట్, ప్రవేట్ స్కూళ్లలో, కాలేజీలో చదువుతున్న 2.36 లక్షల మంది స్టూడెంట్స్​కు నులిపురుగుల మాత్రలను పంపిణీ చేయడమ

Read More

మెదక్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల శాంతియుత నిరసన

మెదక్ బస్సు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్లను డిపో మేనేజర్ సుధా, సీఐ వేధింపులకు గ

Read More

రాజ్యాంగం వల్లే ప్రజలకు హక్కులు : ధనసరి సీతక్క

    కమలాయపల్లిలో పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ  చేర్యాల, వెలుగు: రాజ్యాంగం భద్రంగా ఉంటేనే ప్రజలకు అన్ని హక్కులు ఉంటాయని పంచాయతీ

Read More

రైల్వే జీఎంతో ఎంపీ రఘునందన్​రావు భేటీ

హైదరాబాద్, వెలుగు: మెదక్ ఎంపీ రఘునందన్ రావు దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్​తో గురువారం భేటీ అయ్యారు. జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్ ప్

Read More

కౌన్సిలర్లు వర్సెస్ కమిషనర్.. సిద్దిపేట బల్దియాలో కోల్డ్ వార్

    కమిషనర్ తొలగింపునకు బీఆర్ఎస్ కౌన్సిలర్ల పట్టు     సంఘటనపై విచారణ జరిపిన ఆర్జేడీ సిద్దిపేట, వెలుగు: సిద్దిప

Read More