మెదక్

అమెజాన్ లో ఫొటో ఆర్డర్ ​చేస్తే రూ.75 వేలు మాయం

తూప్రాన్ ,వెలుగు: అమెజాన్ యాప్ లో ఫొటో ఆర్డర్ చేయగా ఓ వ్యక్తి క్రెడిట్ కార్డ్ అకౌంట్ నుంచి రూ.75 వేలు కట్​అయ్యాయి. ఎస్ఐ శివానందం కథనం ప్రకారం.. మెదక్

Read More

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు : గాయత్రీ దేవి

కంది, వెలుగు : స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్​వో గాయత్రీ దేవి హెచ్చరించారు.బుధవారం జిల్ల

Read More

నిజాంపేటలో తహసీల్దార్ ఆఫీస్ కు తాళం

నిజాంపేట, వెలుగు:18 నెలలుగా కిరాయి చెల్లించడం లేదని తహసీల్దార్ కార్యాలయానికి ఇంటి ఓనర్ తాళం వేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవా

Read More

అధిక ఫీజుల వసూళ్ల పై వినతి పత్రాలు అందజేత

సిదిపేట, వెలుగు: ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజుల వసూళ్లపై ధర్మ స్టూడెంట్ యూనియన్, ఎఐఎస్ఎఫ్, బీఆర్ఎస్ స్టూడెంట్​సంఘాల నేతలు బుధవారం వేర్వేరుగా డీఈవోకు వి

Read More

లేబర్​కోడ్​లను రద్దు చేయాలి : చుక్క రాములు

మెదక్​ టౌన్​, వెలుగు: ప్రభుత్వం లేబర్​ కోడ్​లను రద్దు చేసి చట్టాలను యథావిధిగా అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. బుధ

Read More

ధరణి సమస్యలకు మోక్షం లభించేనా..!

సంగారెడ్డి జిల్లాలో 11,085 అప్లికేషన్లు పెండింగ్ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు సమీక్షలతోనే సరిపెడుతున్న ఆఫీసర్లు సంగారెడ్డ

Read More

మెదక్‌లో మంత్రి Vs​ ఎమ్మెల్యే.. ప్రోటోకాల్ ​లొల్లి

కొల్చారం:  మెదక్​ జిల్లా కొల్చారంలో ఇవాళ  మంత్రి కొండా సురేఖ పర్యటన రసాభాసగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్​కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుక

Read More

బడిబాటలో ప్రోటోకాల్ రచ్చ..మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రి

మెదక్ జిల్లా కొల్చారంలో బడిబాట కార్యక్రమం రసాభాసకు దారి తీసింది. బడిబాట కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. అయితే  ప్రొటోకాల్ విషయంలో క

Read More

ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరిన యువకులు

మనోహరాబాద్, వెలుగు: మండలంలోని వివిధ పార్టీలకు చెందిన 30 మంది యువకులు మంగళవారం రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్, బీజేపీ జిల్లా కార

Read More

జీపీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి : నర్సమ్మ

చిలప్ చెడ్, వెలుగు: గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం ఎంపీడీవో ఆఫీస్ వ

Read More

కేంద్ర మంత్రిని కలిసిన నీలం దినేశ్

సిద్దిపేట రూరల్, వెలుగు: యువమోర్చా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాడుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని  కేంద్ర హోంశ

Read More

బాలరక్ష, వృద్ధాశ్రమ భవనాలు పూర్తి చేయాలి : కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్ , వెలుగు: బాలరక్ష, వృద్ధాశ్రమ భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​ క్రాంతి అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె సంగారెడ్డి పట్

Read More

భక్తులతో కిటకిటలాడిన ఎల్లమ్మ ఆలయం

బోనమెత్తిన మంత్రి పొన్నం ప్రభాకర్​ హుస్నాబాద్​, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని రేణుకాఎల్లమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఈ

Read More