మెదక్

గౌరవెల్లికాల్వలకు మోక్షం .. పనులు పూర్తి చేసేందుకు రూ. 431 కోట్లు విడుదల

అధ్వానంగా మారిన కుడి కాల్వ, అసంపూర్తిగా ఉన్న ఎడమ కాల్వ నిధుల విడుదలతో టెండర్లు పిలిచేందుకు అధికారుల కసరత్తు సిద్దిపేట, వెలుగు : హుస్నాబ

Read More

ఏడుపాయల భద్రతపై నిర్లక్ష్యం..!

ఏటా రూ.8 కోట్ల ఆదాయం ఉన్నా రక్షణ కరువు చోరీలు జరుగుతున్నా సెక్యూరిటీ పెంచడం లేదు మెదక్, పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వనదుర్గామాత ఆలయ భద్రత వి

Read More

34 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం : కలెక్టర్ రాహుల్ రాజ్

తూప్రాన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 34 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆ

Read More

తాటి, ఈతచెట్లు పెంచాలె : మంత్రి పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్, వెలుగు : ఎక్కడ భూములుంటే అక్కడ తాటి, ఈతచెట్లు పెంచాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. ఇందుకు ఎక్సైజ్, డీఆర్డీఏ అధ

Read More

పటాన్​చెరులో కలెక్టర్​ పర్యటన

రామచంద్రాపురం/పటాన్​చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ప్రభుత్వాస్పత్రిని కలెక్టర్​ క్రాంతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోన

Read More

అక్రమాలకు రాచబాటగా ఎన్ హెచ్ 65

బంగారం, గంజాయి, డ్రగ్స్​ జోరుగా రవాణా దొంగలకు టార్గెట్ గా మారిన ముంబై రోడ్డు పోలీసుల తనిఖీల్లో బయటపడుతున్న ఇల్లీగల్​దందాలు సంగారెడ్డి, వెల

Read More

పెన్షన్ పైసల కోసం తల్లిని చంపిన కొడుకు

నిజాంపేట, వెలుగు : మెదక్ జిల్లా నిజాంపేటలో మద్యానికి బానిసగా మారి.. తాగడానికి డబ్బులు లేకపోవడంతో పైసలు ఇవ్వాలంటూ తల్లితో గొడవ పడ్డాడు కొడుకు. ఆమె ఒప్ప

Read More

ముస్త్యాల గ్రామంలో 29 టన్నుల బియ్యం పట్టివేత

చేర్యాల, వెలుగు: చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామ శివారులో ఉన్న రేణుక బిన్నీ రైస్ మిల్లు నుంచి అక్రమంగా తరలిస్తున్న 29 టన్నుల పీడీఎస్​ బియ్యం లారీని

Read More

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి అప్​గ్రేడ్ : దామోదర రాజనర్సింహ

500 పడకలుగా పెంచుతున్నట్లు మంత్రి దామోదర ప్రకటన డీఎంహెచ్ వో పై సీరియస్ అయిన మంత్రి సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి స

Read More

సివిల్​ కోర్టుల అమెండ్​మెంట్ ​బిల్లును నిలిపివేయాలి : లాయర్లు

హుస్నాబాద్​లోని ఐవోసీ బిల్డింగ్​ముందు లాయర్ల ధర్నా హుస్నాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన తెలంగాణ సివిల్​ క

Read More

సంగారెడ్డిలో వారం రోజుల్లో 135 ఫోన్ల రికవరీ

సంగారెడ్డి టౌన్, వెలుగు: వారం రోజుల్లో 135 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ రూపేశ్​ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ ఆఫీసులో మొబైల్

Read More

స్టడీ టూరా..విహారయాత్రనా..!

పదవీ కాలం ముగిసే ముందు టూర్ ఏమిటని విమర్శలు మహిళా ప్రజాప్రతినిధుల స్థానాల్లో వారి భర్తలు, కుమారులు అధ్యయనం పేరుతో చండీగఢ్ వెళ్లిన పేట మున్సిపల్

Read More

జోగిపేటలో రూ.1.8లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం

జోగిపేట,వెలుగు: అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని పట్టుకున్న సంఘటన ఆలస్యంగా తెలిసింది. మెదక్​ ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు మంగళవారం జోగిపేట శి

Read More