మెదక్

Sri Rama Navami : రాత్రి వేళ రాములోరి  కల్యాణం

శ్రీరామనవమి రోజు అభిజిత్ ముహూర్తాన మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణం జరుగుతుంది ఎక్కడైనా. కానీ.. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా రాత్రి వేళ కల్యాణం చేస్త

Read More

భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచే

Read More

మెదక్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా : వెంకట్రామిరెడ్డి

తూప్రాన్, వెలుగు: మెదక్ గడ్డ అంటేనే బీఆర్ఎస్​అడ్డా అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం తూప్రాన్ లో జరిగిన ఉమ్మడి మండల  క

Read More

మెదక్ ​చర్చికి పోటెత్తిన భక్తులు

మెదక్​టౌన్, వెలుగు:మెదక్​ చర్చికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలపనలు చేయగా పాస్టర్లు ​ దైవసందేశాన్ని

Read More

ఆరు గ్యారంటీలు అమలుచేసేదాకా కొట్లాడుతం : బొమ్మ శ్రీరామ్​

హుస్నాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీలు  అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని, ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కొట్లాడుతామన

Read More

కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : మనుచౌదరి

బెజ్జంకి, వెలుగు: ధాన్యం కొనుగోళ్లను స్పీడప్​చేయాలని కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సంద

Read More

గిట్టుబాటు ధరకే ధాన్యం అమ్ముకోవాలి : రాహుల్​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు గిట్టుబాటు ధరకే అమ్ముకోవాలని కలెక్టర్​రాహుల్​రాజ్​ సూచించారు. ఆదివారం ఆయన మెదక్, మాచవరం ఫ్యాక్స

Read More

ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ : కొండా సురేఖ

గజ్వేల్, సిద్దిపేటలోనూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు మెజార్టీ రైతుబంధుపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నదని ఫైర్&zwn

Read More

కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పర

Read More

దుబ్బాకలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

దుబ్బాక, వెలుగు: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్ది మండలం మోతే గ్రామానికి చెందిన మోటి మల్లయ్య (48) తనకున్న ఎకరా 20

Read More

ఆ 20 గ్రామాల్లోని ప్రాజెక్ట్ నిర్వాసితులు ఎటువైపు..?

ఆసక్తి కలిగిస్తున్న గజ్వేల్ రాజకీయం వెంకట్రామిరెడ్డికి మద్దతు లభించేనా..? సిద్దిపేట, వెలుగు: పార్లమెంట్​ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం

Read More

మల్లన్నసాగర్ నీళ్లు వాడుకునుడెట్ల .. రూ.1.30 కోట్లతో కొత్త పైప్​లైన్​

బీఆర్​ఎస్​ హయాంలో మిడ్​ మానేరు నుంచి తరలింపు ప్రస్తుతం 9 .7 టీఎంసీల  నిల్వ వినియోగించుకునేందుకు సర్కారు ప్లాన్​ హైదరాబాద్​ మెట్రోపాలిటన్

Read More

భయపడితే రాజకీయం చేయలేం: మంత్రి కొండా సురేఖ

మెదక్: పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం సంగారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా అటవీ పర్యావరణ,

Read More