మెదక్

కొండాపూర్ ఇండస్ట్రియల్  పార్క్ ను సందర్శించిన విష్ణువర్ధన్ రెడ్డి

మనోహరాబాద్, వెలుగు: మండలంలోని కొండాపూర్ లో గల టీఎస్ఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)  పార్కును బుధవారం ఎండీ

Read More

నల్ల పోచమ్మ హుండీ ఆదాయం రూ.5.48 లక్షలు

కౌడిపల్లి, వెలుగు: మండల పరిధిలోని తునికి నల్ల పోచమ్మ ఆలయ హుండీని బుధవారం లెక్కించగా ఆదాయం రూ.5.48 లక్షలు వచ్చిందని ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ఈ నగదును

Read More

రాములోరి కల్యాణం ఘనంగా నిర్వహిస్తాం : మామిళ్ల  జ్యోతి

తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ లోని రామాలయం వద్ద ఈనెల 15 నుంచి సీతారాముల కల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మున్సిపల్ చైర్​పర్సన్​ మామిళ

Read More

కల్తీ పాలు తయారు చేస్తున్న ఐదుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

హత్నూర (సంగారెడ్డి), వెలుగు: కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠాను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రూపేశ్‌‌&zw

Read More

కెమికల్ ఫ్యాక్టరీలో..పేలిన రియాక్టర్ .. చందాపూర్ శివారులో ఘటన

కంపెనీ డైరెక్టర్ సహా నలుగురు మృతి 30 మందికి గాయాలు.. ఇద్దరికి సీరియస్  పేలుడు ధాటికి కుప్పకూలిన భవనం  7 కిలోమీటర్ల వరకూ వినిపించిన

Read More

ప్రజా విశ్వాసం కోల్పోయిన కేసీఆర్ : కొండా సురేఖ

    బీఆర్ఎస్ ను వేధిస్తున్న ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ కేసులు     ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ పై  ప్రజల్లో విశ్వాసం &n

Read More

మెదక్ గెలిచి సీఎం రేవంత్కు గిప్ట్ గా ఇస్తాం : కొండా సురేఖ

మెదక్ పార్లమెంటు స్థానాన్ని గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు మెదక్ సెగ్మెంట్ ఇంచార్జి,మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డి జిల్లాలోని పటాన్

Read More

ఏప్రిల్ 15న మెదక్లో బీఆర్ఎస్ బహిరంగ సభ

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన  బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపై గట్టి ఫోకస్ చేసింది. ఇప్పటికే అభ్యర్థులను ఫైనల్ చేసిన ఆ పార్టీ చీఫ్ కేసీ

Read More

హవేలీ ఘనపూర్లో రూ.8.65 లక్షలు పట్టివేత

మెదక్, వెలుగు: లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీల్లో రూ.8.65 లక్షలు పట్టుబడ్డాయి. హవేలీ ఘనపూర్ వద్ద వాహనాల

Read More

క్వింటాలుకు రూ.500 బోనస్​ ఇవ్వాల్సిందే : పద్మా దేవేందర్​రెడ్డి

మెదక్, వెలుగు: ఈ సీజన్​లో రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్​ ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే

Read More

చేగుంటలో రూ.11 లక్షలు చోరీ

మెదక్ (చేగుంట), వెలుగు: మండల కేంద్రమైన చేగుంటలో భారీ చోరి జరిగింది. రాము అనే వ్యక్తి ఇటీవల తన వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన  రూ.11 లక్షలను ఇంట్లో బీ

Read More

జిన్నారం ఎంపీపీపై వీగిన అవిశ్వాసం

జిన్నారం, వెలుగు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ పై బీఆర్ఎస్​ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మంగళవారం ఆర్డీవో వసంత కుమ

Read More

నల్లవాగు కెనాల్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ నల్లవాగు కెనాల్ పనులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ

Read More