
మెదక్
కెమికల్ కంపెనీలు వద్దు బాబోయ్
అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వివిధ గ్రామాల ప్రజలు ఫార్మా విలేజ్కు భూములిచ్చేందుకు నిరాకరణ మెదక్, శివ్వంపేట, వెలుగు : గ్రామాల సమీపం
Read Moreగీతం యూనివర్సిటీలో..ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
సైన్స్ ను కెరీర్గా ఎంచుకోండి నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ గ్రెగ్ ఎల్.సెమెంజా రామచంద
Read Moreగవర్నర్తో మెదక్ ఎమ్మెల్యే భేటీ
మెదక్, వెలుగు : గవర్నర్ తమిళిసైను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ మా
Read Moreఖేడ్లో శ్రీకాంత్ చారి విగ్రహావిష్కరణ
నారాయణ్ ఖేడ్, వెలుగు : తెలంగాణ ఉద్యమం మలిదశలో అమరుడైన శ్రీకాంత్ చారి విగ్రహాన్ని నారాయణఖేడ్ పట్టణంలోని మంగళ పేట్లో బుధవారం ఆవిష్కరించారు.
Read Moreమెదక్ కలెక్టర్గా రాహుల్ రాజ్
మెదక్, వెలుగు : మెదక్ జిల్లా నూతన కలెక్టర్గా రాహుల్ రాజ్ నియమితులయ్యారు. ఇక్కడ ఉన్న కలెక్టర్ రాజర్షిషా ఆదిలాబాద్ కు ట్రా
Read Moreఉద్యోగాలు ఇప్పిస్తానని.. 5 లక్షలు టోకరా
రామచంద్రాపురం, వెలుగు : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిని రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరా
Read Moreప్రభుత్వాలు అక్షయ పాత్రను ప్రోత్సహించాలి: సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ
సంగారెడ్డి, వెలుగు: నిస్వార్థంగా సేవ చేస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టి
Read Moreఇండ్ల పట్టాలు ఇచ్చి.. పొజిషన్ చూపలే
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 9 వేల మందికి పట్టాలు సిద్దాపూర్, అలియాబాద్&zw
Read Moreడబ్బుకు అమ్ముడుపోయిన నువ్వా ప్రశ్నించేది : మైనంపల్లి రోహిత్ రావు
బీఆర్ఎస్ కౌన్సిలర్పై మెదక్ ఎమ్మెల్యే ఫైర్ హరీశ్రావు చంచాలు ఎందరొచ్చినా భయపడేది లేదు గరంగరంగా మెదక్ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్
Read Moreతూప్రాన్ లో 12 తులాల బంగారం చోరీ
తూప్రాన్ ,వెలుగు: బస్సు ఎక్కుతుండగా మహిళ బ్యాగులో ఉన్న బంగారం చోరీకి గురైన సంఘటన మంగళవారం తూప్రాన్ లో జరిగింది. ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreయువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి : రాజర్షి షా
మెదక్, వెలుగు: యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని మెదక్ కలెక్టర్రాజర్షి షా అన్నారు. పార్లమెంటరీ సంస్థల పనితీరును యువత అర్థం చేసుకునేందుకు వీ
Read Moreమల్లన్న ఆరో ఆదివారం ఆదాయం రూ.37 లక్షల 79 వేల 389
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆరో ఆదివారం సందర్భంగా శని, ఆది, సోమవారం బుకింగ్ ఆదాయం రూ.37,79,389 వచ్చినట్లు ఆలయ అధికారులు
Read Moreబీజేపీ పాలనలో 12 కోట్ల కుటుంబాలకు టాయిలెట్లు : రాణీరుద్రమదేవి
జోగిపేట,వెలుగు: సమాజంలో మహిళలు ఇబ్బందిపడకూడదని 12 కోట్ల కుటుంబాలకు టాయిలెట్లు కట్టించిన ఘనత బీజేపీదని ఆ పార్టీ అధికార ప్రతినిది రాణీరుద్రమదేవి అ
Read More