మెదక్

కుకునూరుపల్లి లో అల్యూమినియం వైర్ల దొంగలు అరెస్ట్​

కొండపాక (కుకునూరు పల్లి )వెలుగు: కొత్తగా నిర్మించే వెంచర్లను టార్గెట్ చేసి అల్యూమినియం వైర్లను చోరీ చేస్తున్న దొంగలను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించి

Read More

దుబ్బాక అభివృద్ధికి రూ. 19.40 కోట్లు

దుబ్బాక, వెలుగు: దుబ్బాక పట్టణాన్ని రూ. 19.40 కోట్లతో డెవలప్​ చేయాలని మున్సిపల్​ కౌన్సిల్​ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మంగళవారం చైర్​పర్సన్​గన్నె వనిత అ

Read More

ఆ హైవే జర్నీ డేంజర్..రెండు నెలల్లో 18 మంది మృత్యు ఒడికి

నాందేడ్ -అకోలా హైవే పై తరచూ ఘోర ప్రమాదాలు             మెదక్​, సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి, మెదక్ జిల్లా

Read More

ప్రజాహిత యాత్రపై దాడికి కాంగ్రెస్ యత్నం

రాములపల్లి వద్ద బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు  ఇరుపార్టీల కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు కాంగ్రెస్ నేతల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం

Read More

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం మాసాన్ పల్లి జాతీయ రహదారి బ్రిడ్జి కింద ఓ టిప్పర్ కారును ఢికొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మ

Read More

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలె : రాజర్షిషా

మెదక్​ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని కలెక్టర్​రాజర్షిషా అధికారులకు సూచించారు. సోమవారం మెదక్​ కలెక్టర్​ఆఫీసులో &nbs

Read More

మాసాన్ పల్లి నేషనల్ హైవేపై టిప్పర్- కారు ఢీ.. ముగ్గురు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 27వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఆందోల్ మండలం మాసాన్ పల్లి జాతీయ రహదారి బ్రిడ్జిపై వేగంగా దూ

Read More

రూ.15.31 కోట్లతో మెదక్ రైల్వే స్టేషన్​ ఆధునికీకరణ : రాజర్షి షా

వర్చువల్​గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ మెదక్​టౌన్,  మనోహరాబాద్, వెలుగు: మెదక్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ కు ఎంపిక కావడం శుభపరి

Read More

పెండింగ్​ వేతనాలు వెంటనే చెల్లించాలి

మెదక్​ టౌన్, వెలుగు: అంగన్ వాడీ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని  సోమవారం కలెక్టర్ ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్

Read More

ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతుల అభ్యంతరం

వెల్దుర్తి, వెలుగు: మాసాయిపేట మండలంలోని రామంతపూర్, హకీంపేట్, అచ్చంపేట గ్రామ శివారులో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతులు అభ్యంతరం తెలిపారు. కంపెనీ ఏర్పాటు

Read More

ఏడుపాయల హుండీ ఆదాయం రూ.49 లక్షలు

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి హుండీల ద్వారా రూ. 49 లక్షల ఆదాయం  సమకూరింది. సోమవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమి

Read More

190 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి– పోతిరెడ్డిపల్లి జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎండు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న రెండు ముఠాలు పట్టు

Read More

సంగమేశ్వర ఆలయంలో సమస్యలెన్నో .. రెగ్యులర్ ఈవో లేక అవస్థలు

మార్చి 5 నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ కొత్త పాలకవర్గం ఏర్పాటుపై నిర్లక్ష్యం సంగారెడ్డి/ఝరాసంగం, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల

Read More