మెదక్

1,450 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని ఓ ఇంట్లో నిల్వచేసిన 1,450 కిలోల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్

Read More

ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటయ్యేనా!

రెండేండ్లుగా సింగరేణి  ప్రతిపాదనలు పెండింగ్ ప్రాథమిక సర్వే పూర్తి చేసిన అధికారులు సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా

Read More

మేనకోడల్ని బురదలో ముంచి చంపిండు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో నాలుగేండ్ల చిన్నారిని మేనమామ బురదలో ముంచి చంపేశాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మందపల్లి గ్రామానికి చెందిన గుజరా

Read More

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి... తెలంగాణలో 3 రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం  కొనసాగుతోంది. అదే ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఏర్పడింది.  మరత్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అ

Read More

గ్రామీణ బ్యాంకులను జాతీయ బ్యాంకులుగా ప్రకటించాలి

కంది, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మొండి వైఖరిని వీడాలని, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం పెండింగ్​లో ఉన్న అలవెన్సులు ఇవ్వాలని, గ్రామీణ బ్యాంక

Read More

సిద్దిపేటలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి : పీడీఎస్​యూ నాయకులు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా కేంద్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని పీడీఎస్​యూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రంల

Read More

వేల్పుగొండ గ్రామంలో .. హోరాహోరీగా కుస్తీ పోటీలు

టేక్మాల్, వెలుగు: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో కొనసాగుతున్న శ్రీ తుంబురేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుస్తీ పోటీలు

Read More

మెదక్ జిల్లాలో ఘనంగా సంత్​గాడ్గే బాబా జయంతి

మెదక్​టౌన్, వెలుగు: స్వచ్ఛ్​భారత్​సృష్టికర్త సంత్ గాడ్గే బాబా149వ జయంతిని శుక్రవారం జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మెదక

Read More

ఆర్టీసీని ఆగం చేశారు.. ఆటో కార్మికుల పొట్టకొట్టారు: మంత్రి పొన్నం ప్రభాకర్

బీఆర్ఎస్​ నేతలపై పొన్నం ఫైర్ రూ.400 ఆటో టాక్స్​ మాఫీచేసి 10 వేల ఇన్సూరెన్స్​ రుద్దారు ఓడిపోగానే వారికి నెలకు రూ.15 వేలు ఇవ్వాలని అడుగుతున్నరు

Read More

కంకర పోశారు.. వదిలేశారు .. ఆరు నెలలవుతున్నా బీటీ వేస్తలే

రాకపోకలకు ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు నిజాంపేట్, వెలుగు: నిజాంపేట్ మండల కేంద్రం నుంచి నష్కల్ వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. గతేడాది నేషనల్

Read More

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టాలె : వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: వచ్చే పార్లమెంట్​ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టాలని  కలెక్టర్  క్రాంతి అధికారులకు సూచించారు.

Read More

సంగారెడ్డి జిల్లాలో ఐదు మైనింగ్ కంపెనీలు సీజ్ : రవీందర్ రెడ్డి

అధిక లోడుతో వెళ్తున్న 79 లారీలకు రూ.22 లక్షలు ఫైన్ సంగారెడ్డి, వెలుగు: జిల్లాలోని పటాన్ చెరు పరిధిలో అక్రమంగా కొనసాగుతున్న ఐదు మైనింగ్ కంపెనీల

Read More

గజ్వేల్ లో సెంట్రింగ్​ డబ్బాలు దొంగిలిస్తున్న ఇద్దరు అరెస్ట్

గజ్వేల్​, వెలుగు: రాష్ట్రంలోని వివిధ జిల్లాలో సెంట్రింగ్​ డబ్బాలు దొంగిలిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. గురువారం గజ్వేల్​ ఏసీపీ బాలాజీ

Read More