మెదక్

అమృత్ పథకానికి మెదక్ రైల్వే స్టేషన్ ఎంపిక

26న ప్రధాని ద్వారా వర్చువల్ గా శంకుస్థాపన మెదక్​, వెలుగు: అమృత్ భారత్ పథకానికి మెదక్ రైల్వే స్టేషన్ ఎంపికైంది. ఈ నెల 26న ప్రధాన మంత్రి  న

Read More

సబ్ స్టేషన్​లో అగ్నిప్రమాదంపై విచారణ .. అధికారులకుమంత్రి పొన్నం ఆదేశం

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణంలోని 220/132 కేవీ సబ్ స్టేషన్ లో విద్యుత్ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని అధికారులకు ఆదేశించినట్టు మంత్రి పొ

Read More

ప్రధాని పట్టాలిచ్చినా... పాస్ బుక్ లు రాలే!

రైతుబంధు, రైతు బీమాకు నోచుకోని దళిత రైతులు బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యే సొంతూరులో ఇదీ పరిస్థితి మెదక్, రామాయంపేట, వెలుగు: వారంతా పేద దళిత ర

Read More

సిద్దిపేట సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పొన్నం

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 220/132 కెవి సబ్ స్టేషన్ లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పట్టణంతో పాటు ,పలు గ్రామాల్ల

Read More

కొమురవెల్లిలో సమ్మక్క సారక్క సందడి

కొమురవెల్లి మండల కేంద్రంలో  సమ్మక్క సారలమ్మ జాతర   బుధవారం ప్రారంభమైంది.  భక్తులు  గద్దెల వద్దకు చేరుకొని  మొక్కులు చెల్లించు

Read More

గజ్వేల్​ ప్రజ్ఞాపూర్​ బడ్జెట్​ మీటింగ్​ క్యాన్సిల్

సమావేశానికి 14 మంది కౌన్సిలర్లు దూరం అవిశ్వాసంపై చర్యలు తీసుకోవాలని  అడిషనల్​ కలెక్టర్​ను కలిసిన  కౌన్సిలర్లు  గజ్వేల్, వెలుగ

Read More

కాంగ్రెస్​లో చేరిన బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు

రామాయంపేట, చేగుంట, వెలుగు:  బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన రామాయంపేట మున్సిపల్​ కౌన్సిలర్లు నలుగురు  కాంగ్రెస్​లో  చేరారు. 2 వ వార్డు కౌన్స

Read More

డ్యూటీ నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు : రాజర్షి షా

కౌడిపల్లి, వెలుగు: కౌడిపల్లిలోని ప్రభుత్వాసుపత్రిలో  సిబ్బంది   పనితీరు అస్తవ్యస్తంగా ఉందని కలెక్టర్ రాజర్షి షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల

Read More

 నేపల్​లో  తూప్రాన్​ కౌన్సిలర్లు

    బీఆర్​ఎస్​ మున్సిపల్​ చైర్మన్​పై అవిశ్వాసం      వచ్చేనెల 6న బలనిరూపణ మెదక్, తూప్రాన్​, వెలుగు : తూప్ర

Read More

సంగారెడ్డిలో తొమ్మిదో తరగతి విద్యార్థి మిస్సింగ్

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి కనిపించకుండా పోయాడు. బాలాజీ నగర్ కు చెందిన మనోహర్ (14) స్నేహితుడిని కలిసి వస్తానని వెళ్లిన మ

Read More

మెదక్ ఎంపీ స్థానం బీజేపీదే : రఘునందన్ రావు

నర్సాపూర్, వెలుగు: మెదక్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ పట్టణంలో నిర్వ

Read More

కొమురవెల్లి మల్లన్న ఐదో ఆదివారం బుకింగ్ ఆదాయం రూ.56,03,330

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఐదో ఆదివారం సందర్భంగా శని, ఆది, సోమవారం రోజుల బుకింగ్ రూ.56,03,330 వచ్చినట్లు ఆలయ అధికారులు

Read More

ఆంధ్రాబ్యాంక్ ​లోన్​ ఫ్రాడ్ కేసులో 12 మంది రిమాండ్

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని ఆంధ్రా బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో 12 మందిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని రిమా

Read More