మెదక్

ప్యారానగర్లో డంపింగ్​యార్డ్ నిర్మాణం ఆపేయండి

 ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ ఆఫీసర్లు 10 గ్రామాలపై పర్యావరణ ఎఫెక్ట్ సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ

Read More

భూసేకరణ గ్రామ సభను బహిష్కరించిన రైతులు

శివ్వంపేట, వెలుగు : ఎకరాకు రూ.1.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్​చేస్తూ రైతులు భూసేకరణ గ్రామ సభను బహిష్కరించారు. సిద్దిపేట జిల్లాలోని కొండ పోచమ్మ సాగర్ నుంచ

Read More

17న స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం : దొంత నరేందర్

మెదక్​టౌన్, వెలుగు: ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించే స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాన్ని  విజయవంతం చేయాలని టీఎన్జీవో మెదక్ జి

Read More

16 మంది తహసీల్దార్ల బదిలీలు

సంగారెడ్డి, వెలుగు:సంగారెడ్డి జిల్లాలో 16 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వల్లూరి క్రాంతి గురువారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో వివిధ ప్రాంత

Read More

శివ్వంపేటలో సేవాలాల్ గుడికి భూమి చూపాలని ఆందోళన

శివ్వంపేట, వెలుగు : సేవాలాల్​మహరాజ్​గుడికి భూమి చూపించాలంటూ మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో గురువారం గిరిజనులు ఆందోళన చేపట్టారు. సేవాలాల్ జయంతి

Read More

ఇథనాల్​ ఫ్యాక్టరీ రద్దు చేయాలని ఆందోళన

బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో గ్రీన్ వేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును ఆపాలని మండలంలోని  పోతారం,

Read More

అప్ గ్రేడ్ చేశారు.. ఎక్విప్​మెంట్​ మరిచారు!.. గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో సమస్యలెన్నో

హెల్త్ మినిస్టర్ ​పైనే ఆశలు మెదక్, తూప్రాన్​, వెలుగు: 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్టుగా ఉంది జిల్లాలోని గవర్నమెంట్​ హాస్పిటల్స్​

Read More

అడవిపంది దాడి .. పొలంలో రైతు మృతి

• మరొకరికి గాయాలు మెదక్ (చిలప్ చెడ్), వెలుగు: అడవి పంది దాడిలో చిలప్ చెడ్ మండలం అజ్జమర్రి గ్రామా నికి చెందిన ఓ రైతు మృతి చెందగా, మరో రైతు గాయ

Read More

ధరణితో మా భూములను కాజేసిండ్రు .. భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బాధితుల

   కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బాధితుల ధర్నా​ హుస్నాబాద్, వెలుగు: ధరణి పోర్టల్​ను అడ్డం పెట్టుకొని కొందరు తమ భూములను కాజేశారన

Read More

కార్మికులను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా

సంగారెడ్డి, వెలుగు: పాశమైలారం సీఎంహెచ్  కెమికల్ ఫ్యాక్టరీలో గాయపడిన కార్మికులను బుధవారం సాయంత్రం మంత్రి దామోదర్ రాజనర్సింహా పరామర్శించారు. మంగళవా

Read More

అన్ని బ్యాంకులు లక్ష్యాలను సాధించాలి : ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

సిద్దిపేట రూరల్, వెలుగు : అగ్రికల్చర్‌ ఆఫీసర్లతో కలిసి బ్యాంకర్లు లక్ష్యాన్ని చేరుకోవాలని సిద్దిపేట కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాట

Read More

సాంకేతిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి : కలెక్టర్ రాజర్షి షా 

మెదక్, వెలుగు: రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. కలెక్టరేట్​లోని తన ఛాంబర్ లో బుధవారం అగ్

Read More

ఇథనాల్​ ఫ్యాక్టరీ వద్దంటూ..జీపీలో అడ్వైజర్ నిర్బంధం

బెజ్జంకి, వెలుగు :  ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి వచ్చిన కంపెనీ అడ్వైజర్​ను బుధవారం గుగ్గిళ్ల  పంచాయతీ ఆఫీసులో నిర్బ

Read More