
మెదక్
నేత్రపర్వంగా వసంత పంచమి
వర్గల్ విద్యాధరికి పోటెత్తిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్న 50 వేల మంది భక్తులు &n
Read Moreరైల్వే స్టేషన్ భూమి పూజను విజయవంతం చేయాలి : గంగాటి మోహన్ రెడ్డి
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి రైల్వే స్టేషన్ భూమి పూజ కార్యక్రమానికి స్థానికులు, ప్రజాపతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అ
Read Moreఘనంగా వసంత పంచమి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
వసంత పంచమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సరస్వతి మాతా ఆలయాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ని
Read Moreవరుసగా ఆరు ఇండ్లల్లో చోరీ
కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గౌరాయపల్లిలో మంగళవారం వరుసగా ఆరు ఇండ్లల్లో చోరీలు జరిగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా
Read Moreఅక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలి : దామోదర రాజనర్సింహా
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో అక్రమ మైనింగ్ పై ఉక్కు పాదం మోపాలని, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మైనింగ్ క్వారీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర &n
Read Moreదానంపల్లిని సందర్శించిన అడిషనల్ కలెక్టర్
చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లాలో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మంగళవారం అడిషనల్ కలెక్టర్గరిమా అగర్వాల్ మండలంలోని దానంపల్లి గ్రా
Read Moreబావిలో పడ్డ ఒకరిని కాపాడిన ఫైర్ సిబ్బంది
రామాయంపేట, వెలుగు : రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ప్రమాదవశాత్తు బావిలో పడ్డ ఒకరిని ఫైర్ సిబ్బంది కాపాడారు. వారు తెల
Read Moreసుడా ప్లాట్లు సేల్ అయితలేవ్! సిద్దిపేటలోని మెగా వెంచర్పై నీలి నీడలు
101 ప్లాట్లలో ఏడాదిగా అమ్ముడుపోయింది 21 మాత్రమే.. అందులో పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్లు జరిగింది 9 ప్లాట్లకే..&nbs
Read Moreనిధుల్లేక..నిలిచిన పనులు ..ఆగిపోయిన 124 హెల్త్ సబ్ సెంటర్ వర్క్స్
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు సంగారెడ్డి, వెలుగు: జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 124 హెల్త్ సబ్సెంటర్ల నిర్మాణానికి గత బీఆర్
Read Moreపటాన్ చెరు పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం రాత్రి పటాన్ చెరు పారిశ్రామిక వాడలోని పాశమైలారంలోని
Read Moreకుక్కల దాడిలో 50 గొర్రెలు మృతి.. రూ. 6 లక్షల నష్టం
వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో దారుణం జరిగింది. కుక్కల దాడిలో 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మల్లేశం అనే కాపరికి చెందిన 70 గొర్రలపై న
Read Moreబీఆర్ఎస్ ఫామ్హౌజ్కే పరిమితం : రఘునందన్రావు
గజ్వేల్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఫామ్హౌజ్కే పరిమితమవుతుందని, అల్లుడు తూర్పునకు, కొడుకు పడమరకు పోతారని బీజేపీ గజ్వేల్, దుబ్బాక, నర
Read Moreకౌడిపల్లి మండలంలో ఉన్నతాధికారుల పేర్లతో డబ్బుల వసూలు!
కౌడిపల్లి, వెలుగు: పంచాయతీరాజ్ శాఖలో జిల్లా స్థాయి అధికారి అవినీతి భాగోతం మరుగున పడక ముందే కౌడిపల్లి మండలంలో ఓ అధికారి అవినీతి దందా సోమవారం వెల
Read More