మెదక్

పెట్రోల్​లో నీళ్లు కలిపి అమ్ముతున్నరు .. ఆగ్రహించిన వాహనదారులు 

పటాన్​చెరు, వెలుగు: పెట్రోల్​లో నీళ్లు కలిపి అమ్ముతున్న సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో జరిగింది.  శనివారం మండల పరిధిలోని కానుకుంటలో హర

Read More

ఫ్యాక్టరీ నిర్మిస్తే సూసైడ్​ చేసుకుంటాం .. తిమ్మయ్య పల్లి గ్రామస్తులు ఆందోళన

బెజ్జంకి, వెలుగు: ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మిస్తే మూకుమ్మడిగా సూసైడ్​ చేసుకుంటామని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల, తిమ్మాయపల్లి గ్రామస్తులు

Read More

పటాన్ చెరులో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన ఫుడ్ సెంటర్

సంగారెడ్డి జిల్లాలో అర్థరాత్రి ఫుడ్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగింది. పటాన్ చెరు నోవోపాన్ X రోడ్ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న  హైవే స్పైసి ఫుడ

Read More

గండిపెల్లి ప్రాజెక్ట్​ పూర్తయ్యేనా .. అటకెక్కిన రీడిజైన్ ప్రతిపాదనలు

పనులు నిలిచిపోయి పుష్కర కాలం గడుస్తుంది గతేడాది ప్రాజెక్ట్​ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నా

Read More

గీతంలో అదరగొట్టిన ఆటమ్​ బైక్

    సందడిగా రెండో రోజు టెక్నో- కల్చరల్​  రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు : సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలని గీతం డీమ్డ్

Read More

అధికారుల ముసుగులో అక్రమాలు..!

    పంచాయతీ రాజ్​శాఖలో బ్లాక్​మెయిల్​ దందా     సాకులతో ఉద్యోగుల నుంచి ఎడాపెడా వసూళ్లు     ఆ శాఖ హెచ్​ఓడ

Read More

మెదక్ పంచాయతీ రాజ్​శాఖలో బ్లాక్​మెయిల్​ దందా

    సాకులతో ఉద్యోగుల నుంచి ఎడాపెడా వసూళ్లు     ఆ శాఖ హెచ్​ఓడీలకు ఫిర్యాదుల వెల్లువ     రంగంలోకి ఇంటెలిజ

Read More

మెదక్​ జిల్లాలో 4లక్షల 42 వేల 891 ఓటర్లు

మెదక్, వెలుగు: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మెదక్ జిల్లా తుది ఓటరు జాబితాను గురువారం కలెక్టర్ రాజర్షి షా విడుదల చేశారు.  జిల్లా పరిధిలోని రెండు అసెం

Read More

మాఘస్నానాలకు ముస్తాబైన ఏడుపాయల

పాపన్నపేట, వెలుగు: మెదక్​జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ భవానీ మాత సన్నిధి మాఘస్నానాలకు ముస్తాబైంది. మంజీరా పాయల మధ్యలో భవానీ మాత స్వయంభుగా

Read More

మెదక్​ బరిలో నిలిచేదెవరు..?

బెస్ట్​ క్యాండిడేట్స్​ కోసం వెతుకుతున్న పొలిటికల్​ పార్టీలు కాంగ్రెస్​ అప్లికేషన్ల స్వీకరణ బీజేపీ అభిప్రాయ సేకరణ మెదక్, సంగారెడ్డి, సిద్ది

Read More

ఫిబ్రవరి 9న ఏడుపాయల జాతర .. ఏడుపాయల్లో పూర్తికాని ఏర్పాట్లు

మెదక్, పాపన్నపేట, వెలుగు: ఏటా మాఘ అమావాస్య రోజున పాపన్నపేట మండలంలోని ఏడుపాయలలో జాతర జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ

Read More

16న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి : నర్సింలు

కంది, వెలుగు :  కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక సంక్షేమాన్ని మరిచి  వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్

Read More

మల్లన్న టెంపుల్ ఏఈఓగా శ్రీనివాస్ 

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న టెంపుల్ ఏఈఓగా బుద్ది శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆయన మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక

Read More