మెదక్

 చెరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్ ,వెలుగు: జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, ఫ్యాక్టరీ ఉద్యోగుల వేతనాలను ఈనెలాఖరు లో చెల్లించా

Read More

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్​రూల్స్​ పాటించాలి : ఎస్పీ రూపేశ్​

మునిపల్లి, వెలుగు : వాహనదారులందరూ ట్రాఫిక్ రూల్స్​ పాటించాలని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్​ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని కంకో

Read More

అధికారుల ఆధ్వర్యంలోనే ఈసారీ సింగరాయ జాతర

కోహెడ, వెలుగు: మండలంలోని కూరెల్ల గ్రామ శివారులో  జరిగే  సింగరాయ జాతరపై  కూరెల్ల,తంగళ్లపల్లి గ్రామాల మధ్య  పదేండ్లుగా సరిహద్దు వివా

Read More

సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక సెగ్మెంట్ల పై కాంగ్రెస్ ఫోకస్

మెదక్​ ఎంపీ స్థానం కోసం కసరత్తు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ శేణుల్లో నూతనోత్తేజం పార్లమెంట్​ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్లాన్​ సిద

Read More

కల్వకుంట్ల ఫ్యామిలీని బొందపెట్టడం ఖాయం : మైనంపల్లి హన్మంతరావు

    అధికారం కోల్పోగానే నిద్రపట్టక విమర్శలు     ఎప్పటికైనా 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకే     మ

Read More

అంగన్​వాడీ బిల్డింగ్స్​ పనులు స్పీడప్​ చేయాలె : కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలోని అంగన్​వాడీ,  ఓల్డ్ ఏజ్ హోమ్స్, బాలసదన్​బిల్డింగ్స్​స్పీడప్​ చేయాలని కలెక్టర్ ​వల్లూరు క్రాంతి అధికారులను ఆదే

Read More

చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

వేగంగా దూసుకొచ్చిన ఓ ఆర్టీసీ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం

Read More

వరి రైతులకు గుడ్​న్యూస్.. పొలం వద్దే బియ్యం పట్టించుకోవచ్చు

   టూ ఇన్ వన్ హార్వెస్టర్ తయారుచేసిన యువకుడు.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన అమరేందర్ వరి రైతులకు

Read More

బొల్లారంలో బీఆర్ఎస్​కు షాక్

జిన్నారం, వెలుగు: సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు, ఓ కో ఆప్షన్ మెంబర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. మంగళవ

Read More

నాలుగు నెలలుగా జీతాల్లేవ్.. ఇబ్బంది పడుతున్న 104  సిబ్బంది

మెదక్, వెలుగు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో  పనిచేస్తున్న 104 సిబ్బంది నాలుగు నెలలుగా జీతాల్లేక ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి ఏపీలో  2008లో

Read More

సంగారెడ్డి జిల్లాలో భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం

సంగారెడ్డి జిల్లాలో మరోసారి  భూకంపం వచ్చింది. 2024 ఫిబ్రవరి 06వ తేదీ మంగళవారం సాయంత్రం 7.26 గంటల సమయంలో ఐదు సెకన్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపిచిం

Read More

మెదక్​ జిల్లాలో ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా

మెదక్​, వెలుగు: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజర్షి షా సోమవారం పరిశీలించారు.  గుర్తింపు పొందిన పొలిటికల్​పార్టీల ప్రతినిధుల సమక్ష

Read More

తూప్రాన్ లో పీడీఎస్​ బియ్యం పట్టివేత

తూప్రాన్ , వెలుగు: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సోమవారం ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్  నుం

Read More