
మెదక్
నిర్మాణంలో ఉండగా కూలిన చర్చి.. నలుగురి పరిస్థితి విషమం
సంగారెడ్డి జిల్లా కోహీర్లో నిర్మాణంలో ఉన్న చర్చి కూలింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్చి స్లాబ్ వేస్తుండగా చెక్కలు ఒక్కసార
Read Moreఅంగరంగ వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
కొమురవెల్లి మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరగింది. జనవరి 7వ తేదీ ఆదివారం ఉదయం10.45 గంటలకు వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ఉజ్జయిని పీఠాధిపతి,
Read Moreప్రజాపాలన కార్యక్రమంలో డాటా ఎంట్రీ పకడ్బందీగా చేయాలె : వల్లూరు క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను పూర్తి పారదర్శకతతో పకడ్బందీగా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ వల్లూరు
Read Moreనాలుగేండ్ల నుంచి రేషన్ బియ్యం వస్తలే : నర్సమ్మ
శివ్వంపేట, వెలుగు: మండలంలోనిగోమారంలో శనివారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సమ్మ అనే 80
Read Moreపేదల ఆరోగ్య బాధ్యత సర్కార్ దే : దామోదర రాజనర్సింహా
తూప్రాన్, వెలుగు: పేదల ఆరోగ్య బాధ్యత సర్కార్ దే అని రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. శనివారం మెదక్ జిల్లా తూప్రాన్ లో జరుగు
Read Moreకొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె
మెదక్, వెలుగు : కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నకొడుకు మృతి చెందడం చూసి తట్టుకోలేని తల్లి గుండె ఆగింది. గంటల వ్యవధిలోనే కొడుకు, తల్లి ఇద్దరూ మృతి
Read Moreఇచ్చిన హామీలు కచ్చితంగా అమలుచేస్తం : దామోదర్ రాజనర్సింహ
మెదక్/నర్సాపూర్, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్ల అప్పు చేసి కనీసం ఒక్క ఊరిలో కూడా ఇళ్లు ఇవ్వలేదని, పేదలకు గజం జాగా కూడా ఇవ్వలేదన
Read Moreసంగారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయ్యేనా?
రెండేళ్లుగా కొనసాగుతున్న పనులు కాంప్లెక్స్ లో 104 షాపులకు ప్లాన్ నాణ్యత లోపాలు.. పట్టించుక
Read Moreహుస్నాబాద్లో పట్టపగలే చోరీ .. రూ.80వేలు, 10 తులాల బంగారం అపహరణ
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోపట్టపగలు రెండు ఇండ్లలో దొంగలుపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలోని రావూస్కాలనీలో మంత్రి పొన్నం
Read Moreప్రజాపాలన గ్రామసభ రసాభాస.. రైతులపై తహసీల్దార్ ఆగ్రహం
శివ్వంపేట, వెలుగు : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్పల్లిలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన గ్రామసభ రసాభాసగా మారింది.బీఆర్ఎస్ లీడర్ భూములు కబ్జా
Read Moreమల్లన్న కల్యాణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
కొమురవెల్లి, వెలుగు: ఈనెల7న జరిగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ ఏర్పాట్లను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించా
Read Moreప్రొటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ నాయకుల ఆందోళన
కౌడిపల్లి, వెలుగు : ప్రజాపాలనలో భాగంగా శుక్రవారం కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో అధికారులు ప్రొటోకాల్ పాటించల
Read Moreమల్లన్న కల్యాణానికి కొమురవెల్లి రెడీ
21 నుంచి జాతర ఇంకా పూర్తికాని పనులు సిద్దిపేట, వెలుగు : మల్లన్న కల్యాణానికి కొమురవెల్లి రెడీ అయింది. ఆదివార
Read More