
మెదక్
రాజకీయాలు పక్కన పెట్టి ఐక్యంగా పోరాడుదాం : విజయ్ కుమార్
గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ కౌడిపల్లి, వెలుగు: రాజకీయాలు పక్కన పెట్టి గౌడ కులస్తులు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు స
Read Moreవిద్యాధరిలో వసంతపంచమి ఉత్సవాలు
గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ సరస్వతీ మాత ఆలయం సోమవారం జరిగే వసంత పంచమి వేడుకలకు సిద్ధమైంది. అక్షరాభ్యాసాలకు భక్తులు ఎక్కువగా తరలి రానున్నా
Read Moreవిద్యార్థి దశలోనే భవిష్యత్కు బాటలు వేయాలి : గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్
నర్సాపూర్, వెలుగు: ప్రతి విద్యార్థి సమయాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థి దశలోనే భవిష్యత్కు బాటలు వేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
Read Moreకడవేర్గు బ్రిడ్జి పనులు స్పీడప్ చేయాలి :మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి
చేర్యాల, వెలుగు: కడవేర్గు బ్రిడ్జి పనులు స్పీడప్చేయాలని జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప రెడ్డి కాంట్రాక్టర్కు సూచించారు. ఆది
Read Moreవనదుర్గ భవానీ మాత ఆలయం భక్తులతో కిటకిట
పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీర పాయల్లో స్నానాలు చేస
Read Moreవేర్వేరు చోట్ల ఇద్దరు హత్య
మెదక్ జిల్లాలో వ్యక్తిని హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు వివాహేతర సంబంధాన్ని బయటపెట్టిండని కరీంనగర్&
Read Moreసోషల్ మీడియాలో మాలలపై ఫేక్ ప్రచారం.. వర్గీకరణపై సుప్రీం తీర్పును అనాలసిస్ చేయట్లే: వివేక్ వెంకటస్వామి
సంగారెడ్డి, వెలుగు: మాలలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మాలల్లో కూడా చాలామంది పేదవార
Read Moreసౌకర్యాలు నిల్ కొండపోచమ్మ ఆలయంలో సమస్యలు
భక్తులకు కనీస వసతులు కరవు కాగితాలకే పరిమితమైన రూ.45 కోట్ల ప్రతిపాదనలు ప్రైవేట్ వ్యాపారులదే ఇష్టారాజ్యం సిద్దిపేట/జగదేవ్ పూర్, వెలుగు: సిద్
Read Moreనాపైన ఎన్ని విమర్శలు చేసినా లెక్క చెయ్యను..మందకృష్ణ మాలలకు వ్యతిరేకంగా కాదు.. మోదీకి వ్యతిరేకంగా డప్పుకొట్టాలి : ఎమ్మెల్యే వివేక్
తనపై ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయనన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సంగారెడ్డిలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం ప్రథమ సర్వసభ్య సమావేశం
Read Moreతెల్లాపూర్లో రూ. 60 కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్
రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో రూ. 60 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు కాబోతున్నట్లు బీజేపీ మున్సిపల్ ప్రెసిడెంట్ రాంబాబు
Read Moreఈసీఐ మార్గదర్శకాలను పాటించాలి : అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్
సిద్దిపేట టౌన్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలను పాటించాలని అడిషనల్కలెక్టర్అబ్దుల
Read Moreరామాయంపేట సొసైటీకి అగ్రికల్చర్ డ్రోన్
రామాయంపేట, వెలుగు: డ్రోన్ సేవలను రైతులు ఉపయోగించు కోవాలని రామాయంపేట ఇన్చార్జి ఏడీఏ రాజ్ నారాయణ సూచించారు. రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా
Read Moreబాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి :సీపీ అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సీపీ అనురాధ సూచించారు. ఆపరేషన్ స్మైల్- పూర్తయిన సందర్భ
Read More