మెదక్

తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇందులో హైదరాబాద్ లో 9, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఒక్కొక్కటి నమోదు అయింది. ప్రస్తుతం తెలంగాణలో

Read More

మినీ ట్రావెల్ బస్సు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం వద్ద మినీ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు

Read More

క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేశా : హరీశ్ రావు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలోని క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేశానని ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని కొండా భూదే

Read More

స్టేట్​ లెవల్ ​రగ్బీ పోటీలకు 48 మంది సెలెక్ట్

మెదక్ (చేగుంట), వెలుగు:​ ఖేలో ఇండియా స్టేట్​ లెవల్​రగ్బీ అండర్​14, అండర్​ -18 పోటీలకు 48 మంది సెలెక్ట్ అయినట్లు కోచ్ కర్ణం గణేశ్ రవికుమార్ తెలిపారు. శ

Read More

కొండపోచమ్మ ఆలయ వేలంపాట ఆదాయం 49.44లక్షలు

జగదేవపూర్, వెలుగు: కొండపోచమ్మ ఆలయానికి వేలం పాట ద్వారా రూ. 49.44 లక్షల ఆదాయం వచ్చింది. శుక్రవారం దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ శివరాజ్ , ఈవో మోహన్ రెడ్డి

Read More

అందరి సహకారంతో పటాన్​చెరు అభివృద్ధి : మహిపాల్​ రెడ్డి

పటాన్​చెరు,వెలుగు: అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి చెప్పారు.  శుక్రవారం పటాన్​చెరులోని జీఎంఆర్&z

Read More

ఓటరు జాబితాను రూపొందించాలి : శరత్

సంగారెడ్డి టౌన్, వెలుగు: 2024, జనవరి 1 నాటికి 18  ఏండ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. శుక్రవారం కల

Read More

కొవిడ్​ అలర్ట్.. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 3 కేసులు

    అప్రమత్తమైన హెల్త్​ డిపార్ట్​మెంట్​     ప్రధాన ఆసుపత్రుల్లో స్పెషల్​ వార్డులు     అందుబాటులోకి ర్యా

Read More

స్టూడెంట్స్​కు కారంపొడితో అన్నం పెడుతున్నారని కలెక్టర్ ఆగ్రహం

     అధికారులపై సిద్దిపేట కలెక్టర్​ ఆగ్రహం      హుస్నాబాద్​మోడల్​స్కూల్ సందర్శన  హుస్నాబాద్, వెలుగు

Read More

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు

శివ్వంపేట, వెలుగు : ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శివ్వంపేట తహసీల్దార్ శ్రీనివాస్ చారి హెచ్చరించారు.  మండల పరిధిలోని గుండ్ల

Read More

రైతులకు పెట్టుబడి సాయం వెంటనే అందించాలి

 సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి కొమురవెల్లి, వెలుగు: రైతులకు పెట్టుబడి సాయం డబ్బులను వెంటనే  రైతుల ఖాతాల్లో జ

Read More

క్రైస్తవ మత బోధనలు చేస్తున్న ప్రిన్సిపాల్ పై చర్యలు

సంగారెడ్డి టౌన్, వెలుగు :  బస్వాపూర్ ఆదర్శ మోడల్ స్కూల్ విద్యార్థులకు క్రైస్తవ మత బోధనలు చేస్తున్న ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సీబాను సస్పెండ్ చేయాలన

Read More

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు : చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మెదక్​కలెక్టర్​రాజర్షి షా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్​లో ఎఫ్ఎల

Read More