మెదక్

చెరుకు రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి : చంద్రశేఖర్​

జహీరాబాద్, వెలుగు: మండలంలోని కొత్తూర్ బి గ్రామ సమీపంలో ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు, రైతులకు పెండింగ్​బకాయిలు వెంటనే చెల్లించాలని మాజీ మ

Read More

ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తాం : జావిదలీ

సంగారెడ్డి టౌన్, వెలుగు: తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్​ ప్రభుత్వానికి జిల్లా టీఎన్జీవోస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం కేంద్ర సంఘం రా

Read More

ప్రజా దర్బార్​లో ఫిర్యాదుల వెల్లువ

తూప్రాన్, వెలుగు:  కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బర్ లో పట్టణానికి చెందిన కమ్మరి శ్రీనివాసాచారి గజ్వేల్ లో బీఆర్ఎస

Read More

సంగారెడ్డి జిల్లాలో స్లోగా వడ్ల కొనుగోలు​ .. ఆందోళన చెందుతున్న రైతులు

ఇప్పటికే 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలు క్లోజ్​ ఇంకా కొనసాగుతోన్న వరి కోతలు కొన్నది రూ. 223.35 కోట్ల వడ్లు చెల్లించింది రూ.83.87 కోట్లు మాత్రమే

Read More

జామ తోటలో డ్రగ్స్ తయారీ .. ఐదుగురు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు

గుట్టురట్టు చేసిన యాంటీ నార్కోటిక్​ టీమ్ సంగారెడ్డి జిల్లాలో 14 కిలోల అల్ప్రాజోలం పౌడర్ పట్టివేత ఐదుగురు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు 

Read More

కబ్జాల నుంచి భూములను కాపాడండి.. కలెక్టరేట్ ఎదుట అద్రాస్ పల్లి గ్రామస్తుల నిరసన

ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారంటు మూడు చింతలపల్లి మండలం అద్రాస్ పల్లి గ్రామస్తులు మేడ్చల్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టా

Read More

మక్కరాజ్ పేటలో గృహ ప్రవేశం రోజే విషాదం

 లారీ ఢీకొని బాలుడు మృతి  మెదక్ (చేగుంట), వెలుగు: రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్ పేట లో

Read More

ఎర్రవల్లి ఫాంహౌస్లో కేసీఆర్‌‌ను కలిసిన బీఆర్‌‌ఎస్​నేతలు, కళాకారులు

ములుగు(మర్కుక్), వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో గురువారం బీఆర్ఎస్ ఓడిపోయిన నే

Read More

ఏడుపాయల అభివృద్ధికి కృషి చేస్తా : మైనంపల్లి రోహిత్​రావు

పాపన్నపేట, వెలుగు: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావు, మాజీ ఎమ్మెల్యే  హన్మంతరావు మాటిచ్

Read More

ఆరు గ్యారంటీలపై విశ్వాసం కలిగించాలి

సిద్దిపేట, వెలుగు: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రజల్లో విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి స

Read More

పోక్సో కేసులో 3 ఏళ్ల జైలుశిక్ష

సిద్దిపేట రూరల్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.1500 జరిమానా విధించినట్లు త్రీటౌన్ సీఐ భాను ప్రకాశ్ తెలిపారు. గురువారం ఆయన తె

Read More

ఫస్ట్​ టైమే పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి

    పొన్నంకు కలిసివచ్చిన హుస్నాబాద్​     బీసీ కోటాలో టికెట్​, మినిస్టర్​ పోస్ట్ సిద్దిపేట, వెలుగు : హుస్నాబాద్

Read More

ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలి : శరత్

సంగారెడ్డి టౌన్ ,వెలుగు :  అకాల వర్షాలకు జిల్లాల ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆఫీసర్లను కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. కొనుగోలు

Read More