మెదక్

తండ్రి అస్థికలు నీటిలో కలిపేందుకు వెళ్లి.. అన్నదమ్ములు మృతి

మెదక్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తండ్రి అస్థికలు నీటిలో కలిపేందుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు..  నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందార

Read More

ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి : ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట రూరల్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని పొన్న

Read More

కేసీఆర్ వల్లే మైనార్టీల అభివృద్ధి : మహమూద్​ అలి

జోగిపేట, వెలుగు: సీఎం కేసీఆర్​వల్లనే మైనార్టీలు అభివృద్ధి చెందారని హోమ్​మినిస్టర్​ మహమూద్​అలి అన్నారు. శుక్రవారం జోగిపేటలో జరిగిన మైనార్టీల సమ్మేళనాని

Read More

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి : పల్లా రాజేశ్వర్ రెడ్డి

చేర్యాల, వెలుగు: సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్​జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పట్టణ

Read More

ప్రతి మహిళకు రూ.3 వేల జీవన భృతి : పద్మా దేవేందర్ రెడ్డి

పాపన్నపేట, వెలుగు: బీఆర్ఎస్​ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్​ మెదక్  అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం  ఆ

Read More

నిరుద్యోగులను నిండా ముంచిన బీఆర్ఎస్ : రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: నీళ్లు, నిధులు, నియామాకాల కోసం తెచ్చుకున్న స్వరాష్ట్రంలో నిరుద్యోగులు కొలువుల కోసం పదేండ్లుగా ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్​

Read More

బీఆర్ఎస్​పై నమ్మకం లేదు..ఇక మీరు ఏం చెప్పినా నమ్మం

పనులు చేశాకే ఓట్లకు రావాలి మెదక్​జిల్లా బిట్ల తండాలో మదన్​రెడ్డి, నర్సాపూర్​ అభ్యర్థి సునీతారెడ్డిపై గిరిజనుల ఆగ్రహం  కౌడిపల్లి, వెలుగు: ఏం చ

Read More

లోకల్ ఇష్యూస్​ పైనే పార్టీల ఫోకస్​ .. ప్రచారంలో ఎక్కువ ప్రస్తావన వాటిపైనే

అభివృద్ధి గురించి చెబుతున్న అధికార నాయకులు నెరవేరని హామీల గురించి చెబుతున్న ప్రత్యర్థులు మెదక్, వెలుగు:  మెదక్​ జిల్లాలోని మెదక్, నర్సా

Read More

కాంగ్రెస్ ది 42 పేజీల మేనిఫెస్టో కాదు.. 420 మేనిఫెస్టో

గజ్వేల్ ప్రజ్ఞాపుర్ లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు  కాంగ్రెస్ మేనిఫెస్టోపై స్పందించారు.  42 పేజీల మానిఫెస్టో

Read More

కాంగ్రెస్​ తప్పుడు హామీలతో మోసగిస్తోంది : హరీశ్​రావు

జహీరాబాద్, వెలుగు: కార్నాటకలో ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలనే కాంగ్రెస్ ఇప్పటికీ నెరవేర్చడం లేదని మంత్రి హరీశ్​రావు విమర్శించారు. గురువారం నియోజకవర్

Read More

మాయమాటలు చెప్పేవారిని నమ్మొద్దు : చింతా ప్రభాకర్​

కంది, కొండాపూర్, వెలుగు : మాయమాటలు చెప్పే నాయకులకు ఓటు వేసి మోసపోవద్దని బీఆర్‌‌ఎస్​సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్​ ప్రజలను కోరారు. గురువ

Read More

రామాయంపేట ఎంతో అభివృద్ధి చేశాం : పద్మా దేవేందర్​రెడ్డి

రామాయంపేట, వెలుగు: పదేళ్ల కాలంలో రామాయంపేట పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. గురువార

Read More

హరీశ్​రావును చూస్తే .. అబద్ధాలు ఆత్మహత్య చేసుకుంటాయ్ : తీన్మార్​ మల్లన్న

మెదక్, వెలుగు: హరీశ్​రావును చూస్తే అబద్ధాలు ఆత్మహత్య చేసుకుంటాయని కాంగ్రెస్​ ప్రచార కమిటీ కన్వీనర్​ తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం రాత్రి మెదక్ నవ

Read More