మెదక్

బీసీ లీడరే ముఖ్యమంత్రి : రఘునందన్ రావు

వెలుగు, తొగుట (రాయపోల్): రాబోయే బీజేపీ ప్రభుత్వంలో బీసీ లీడరే ముఖ్యమంత్రి అవుతాడని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. గురువారం రాయపోల్ మండలంలోని మాంతూర

Read More

ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలి : పృధ్వీరాజ్

మెదక్ టౌన్, వెలుగు: ఎన్నికలు సజావుగా జరగడానికి పొలిటికల్​ పార్టీల అభ్యర్థులు సహకరించాలని జిల్లా సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్​ కోరారు. గురువారం కలెక్టర

Read More

మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్​ హుస్సేన్​కు నిరసన సెగ

దుబ్బాక, వెలుగు :   దుబ్బాక బీఆర్ఎస్ ​అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్​హుస్సేన్​కు చేద

Read More

ఉత్సాహంతో ఓటింగ్‌లో పాల్గొనాలి : కలెక్టర్​ రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్​లో పాల్గొనాలని,  వంద శాతం పోలింగ్​ జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల

Read More

మిరుదొడ్డి మండలంలో బీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ

దుబ్బాక  నియోజకవర్గం మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన  బిఆర్ఎస్ నేతలకు  చేదు అనుభవం ఎదురైంది.  

Read More

బీఆర్ ఎస్ కు ఓటెయ్యదు.. కేసీఆర్ కు రైతుల బాధలు తెలియాల..

 గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా చెరుకు రైతులు  బద్దం శ్రీనివాస్ రెడ్డి, మామిడి నారాయణ రెడ్డి, నవ నంది లింబద్రి నామిన

Read More

సొంత నిధులతో గ్రామాల్లో హైమాస్ట్​ లైట్లు వేశా : రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు : దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సొంత నిధులత

Read More

సంగారెడ్డి జిల్లాలో గ్యాస్​ రీ ఫిల్లింగ్​ స్థావరాలపై పోలీసులు దాడులు

సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సైకిల్​ రిపేర్​షాపు, మండల పరిధిలోని ఆరూర్​ గ్రామ శివారులో ధరణి వాటర్​ ప్లాంట్​లో అక్రమంగా గ

Read More

దోచుకోవడం, దాచుకోవడమే బీఆర్ఎస్ పని : రోహిత్ రావు

కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రావు పాపన్నపేట, వెలుగు : మెదక్​ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి దోచుకోవడం దాచుకోవడమే తెలుసని, మ

Read More

పద్మను గెలిపిస్తే మెదక్​కు రింగ్​ రోడ్డు : కేసీఆర్

ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్, టౌన్, వెలుగు : ‘పద్మ మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తే మెదక్ చుట్టూ రింగు రోడ్డు, ఇంజినీరింగ్ కాలేజీలు

Read More

తాగుబోతుల తెలంగాణగా మార్చిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి : ఆవుల రాజిరెడ్డి

కౌడిపల్లి, వెలుగు : రాష్ట్రాన్ని కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చారని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్

Read More

కాంగ్రెస్ పార్టీ మీ వేలితోనే మీ కన్ను పొడవాలని చూస్తున్నది : కేసీఆర్

నిజామాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకేనని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణిని తీసేస్తే మళ్ల

Read More

గజ్వేల్​ బరిలో 44 మంది .. చివరి రోజు 77 మంది విత్​డ్రా

సిద్దిపేట/ సంగారెడ్డి/మెదక్ , వెలుగు :  సీఎం కేసీఆర్​ పోటీచేస్తున్న గజ్వేల్​ నియోజకవర్గంలో చివరిరోజు 77 మంది విత్​డ్రా చేసుకున్నారు. ఇక్కడి నుంచి

Read More